మహబూబ్ నగర్

గ్రామపంచాయితీ భవనం ప్రారంభం

మహబూబ్‌ నగర్‌,జూన్‌12(జ‌నం సాక్షి ): దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలం నిజలాపూర్‌ గ్రామంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా నూతన …

చలాకి చంటికి తప్పిన ప్రమాదం

రోడ్డుప్రమాదంలో దెబ్బతిన్న కారు మహబూబ్‌నగర్‌,జూన్‌12(జ‌నం సాక్షి ): జబర్దస్త్‌ ఫేం చలాకి చంటి కారు ప్రమాదానికి గురైంది. మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండల కేంద్రం 44వ హైవేపై …

దళితవాడల్లో కేంద్ర పథకాల వివరణ

వనపర్తి,జూన్‌8(జ‌నం సాక్షి): కేంద్ర పథకానలు వివరించడంతో పాటు దేశంలో బిజెపి పాలన వల్ల కలిగినలాభాలను వివిరిస్తే దళిత వాడల్లో బిజెపి నిద్రా కార్యక్రమాలను కొనసాగిస్తోంది. మే 30 …

చేయూతనిస్తే స్కూళ్లకు వెలుగు

మహబూబ్‌నగర్‌,జూన్‌8(జ‌నం సాక్షి):విద్యాలయాలను బాగు చేయడానికి సర్కారు ఏటా కోట్లు వెచ్చిస్తున్నా.. ఆశించిన పురోగతి కనిపించడం లేదు. ఇప్పటికీ అరకొర వసతులే దర్శనిమిస్తున్నాయి. ఆడపిల్లలు మూత్రశాలలు లేకుండా ఇబ్బంది …

ఉపాధ్యాయులకు సబ్జక్ట్‌ శిక్షణ

మహబూబ్‌నగర్‌,జూన్‌8(జ‌నం సాక్షి): ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు ప్రైవేట్‌ పాఠశాలలతో ధీటుగా సబ్జక్టులు బోధించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. దీనికోసం టీచర్లకు ముందస్తు శిక్షణ ఇస్తున్నారు.ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో …

ఉద్యమ నాయకుడే సీఎం కావడం

  మన అదృష్టం పాలమూరు ఎత్తిపోతల పూర్తయితే 1.50లక్షల ఎకరాలకు సాగునీరొస్తుంది పేదల సంక్షేమనాఇకి 40వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో …

కేసీఆర్‌ వల్లే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి

పదవుల కోసం పాకులాడలేదు ప్రాంతం కోసమే పంతం పట్టాం రాజీనామాలు చేసి రాష్ట్రాన్ని సాధించాం పెట్టుబడి పథకం దేశంలోనే ఆదర్శంగా నిలిచింది మోతీ ఘనాపూర్‌లో కళ్యాణలక్ష్మీ, రైతు …

పంచాయితీ ఎన్నికలకు సర్వం సన్నద్దం

వనపర్తి,జూన్‌6(జ‌నం సాక్షి): త్వరలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య తెలిపారు. సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికలను సజావుగా నిర్వహించ …

సత్ఫలితాలు ఇస్తున్న బడిబాట

స్కూళ్లకు వచ్చే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది మహబూబ్‌నగర్‌,జూన్‌6(జ‌నం సాక్షి): నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని డిఇవో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలో అన్ని …

కొద్ది జాగ్రత్తలతో.. 

తలసేమియాను అదుపు చేయగలం – ప్రసూతిలలో రాష్ట్రంలోనే మహబూబ్‌నగర్‌ది రెండవ స్థానం – వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి – మహబూబ్‌నగర్‌ జిల్లా ఆసుపత్రిలో తలసేమియా సెంటర్‌ను …