మహబూబ్ నగర్

ప్రాజెక్టులు పూర్తయితే గోస తీరుతుంది: బండారి

మహబూబ్‌నగర్‌,జూలై2(జ‌నం సాక్షి):ఎన్నో యేళ్లుగా నడిగడ్డ ప్రాంతంలో చివరి ఆయకట్టు భూములకు సాగు నీరందక రైతులు వలసలు పోయారని జడ్పీ ఛైర్మన్‌ బండారి భాస్కర్‌ అన్నారు. జిల్లాలో చేపట్టిన …

జూరాలకు తగ్గిన నీరు

గద్వాల,జూలై2(జ‌నం సాక్షి): జూరాల ప్రాజెక్టుకు వస్తున్న వరద పూర్తిగా తగ్గుముఖం పట్టినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్‌కు వరద భారీగా పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న …

పాలమూరులో 14 సీట్లను గెలుస్తాం: మంత్రి లక్ష్మారెడ్డి

మహబూబ్‌నగర్‌,జూన్‌30(జ‌నం సాక్షి): ఎన్నికలు ఎప్పుడొచ్చిన ఉమ్మడి జిల్లాలో 14 స్థానాలు గెలుస్తామని వైద్యఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. విూడియా సమావేశంలో …

ఓర్వలేక రెచ్చగొడుతున్నారు

– పాలమూరుకు నీళ్లించింది ముమ్మాటికీ తెరాస ప్రభుత్వమే – గట్టు ఎత్తిపోతలకు సంబంధించిన ఒక్క జీవోనైనా చూపగలరా? – డీకె అరుణ వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ …

గట్టు ఎత్తిపోతల పథకానికి 

సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన – తుమ్మిళ్ల ఎత్తిపోతల పనులను పరిశీలించిన సీఎం – పలు మార్పులను సూచించిన కేసీఆర్‌ జోగుళాంబ గద్వాల, జూన్‌29(జనం సాక్షి) : దశాబ్దాలుగా …

నేడు గద్వాల్‌లో సీఎం కేసీఆర్‌ పర్యటన

– గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్న సీఎం – గద్వాల్‌లో భారీ బహిరంగ సభ – సీఎం పర్యటన ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు …

గద్వాలలో సిఎం సభాస్థలిని పరిశీలించిన మంత్రులు

ఏర్పాట్లపై అధికారులతో సవిూక్ష మంత్రి హరీష్‌ సమక్షంలో పలువురు టిఆర్‌ఎస్‌లో చేరిక జోగులాంబ గద్వాల,జూన్‌26(జ‌నం సాక్షి): ఈ నెల 29న సీఎం కేసీఆర్‌ జోగులాంబ గద్వాల జిల్లాలో …

హైవేపై అతివేగంగా ఆటోను ఢీకొన్న కారు

ఒకరు మృతి .. పలువరికి గాయాలు గద్వాల,జూన్‌26(జ‌నం సాక్షి): వరుస రోడ్డు ప్రమాదాలు ఆడగం లేదు. మంగళవారం గద్వాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి …

గొర్రెల మందపై కుక్కల దాడి

మహబూబ్‌నగర్(జ‌నం సాక్షి) : మక్తల్ మండలం కర్ని గ్రామంలో కుక్కలు రెచ్చిపోయాయి. కుర్వ నర్సప్పకు చెందిన గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో 21 …

అవినీతిలో కెసిఆర్‌ సర్కార్‌: నాగం

నాగర్‌ కర్నూల్‌,జూన్‌23(జ‌నం సాక్షి): రాష్ట్రంలో అవినీతి పెచ్చువిూరిందని కాంగ్రెస్‌ నేత నాగం జనార్థన్‌ రెడ్డి ఆరోపించారు. ఈ అవినీతి అంతం కోసం ఉమామహేశ్వరం క్షేత్రం నుంచి యాత్ర …