మహబూబ్ నగర్

అవతరణ వేడుకలకు ముస్తాబవుతున్న కవాతు మైదానం

మహబూబ్‌నగర్‌,మే31(జ‌నం సాక్షి):  తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను పండగ వాతావరణంలో  నిర్వహించేందుకు జిల్లా అధికరా యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. పాఠశాల్లలో 2న అవతరణ వేడుకలను వాటిని …

రైతును కట్టిపడేసి మేకలు,  కోళ్లు దొంగతనం

నాగర్‌కర్నూల్‌,మే30(జ‌నం సాక్షి):  జిల్లాలోని బిజినపల్లి మండలం కారుకొండ గ్రామం సవిూపంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. వ్యవసాయ పొలం వద్ద నిద్రిస్తున్న రైతు ఖదీర్‌(65)ను తాళ్లతో కట్టేసి …

ఆగస్టు 15 నుంచి ప్రతీ రైతుకు బీమా

– 10రోజుల్లోనే రైతుల ఇంటికి బీమా సొమ్ము – దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో అద్భుత పథకాలు – వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి – జడ్చర్ల …

రైతుబీమా మరో చారిత్రక నిర్ణయం: నిరంజన్‌

మహబూబ్‌నగర్‌,మే30(జ‌నం సాక్షి): దేశ చరిత్రలో సీఎం కేసీఆర్‌ మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని రైతులందరికీ వర్తించేలా రైతు …

పూర్వ విద్యార్థుల భేటీ

మహబూబ్‌నగర్‌,మే28( జ‌నం సాక్షి ):  మద్దూర్‌ మండలం భూనీడ్‌ గ్రామంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో   2005-06 బ్యాచ్‌ కు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ …

బ్యాంకు వద్ద మోసగాళ్లు

ఆత్మహత్య చేసుకున్న మోసపోయిన రైతు మహబూబ్‌నగర్‌,మే28(జ‌నం సాక్షి):  జడ్చర్ల మండలంలోని గంగాపూర్‌ గ్రామంలో మల్లయ్య అనే రైతు ఇంటిముందు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం …

పారిశుద్ధ్య లోపంతోనే అంటువ్యాధులు

మహబూబ్‌నగర్‌,మే28(జ‌నం సాక్షి): రానున్నది వర్షాకలం కనుక గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పారిశుధ్యదానికి ప్రాధాన్యం ఇవ్వాలని  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రజిని సూచించారు. అనేక …

యాదాద్రి పనుల్లో పురోగతి

నారసింహ చరిత్ర తెలిపేలా శిల్పాలు యాదాద్రి భువనగిరి,మే26(జ‌నంసాక్షి): యాదగిరి లక్ష్మీనర్సింహస్వామి ఆలయం తెలంగాణలోనే ముఖ్యమైనది. యాదాద్రికి ఇటీవల భక్తుల సంఖ్య బాగా పెరిగింది. సెలవు దినాల్లో, ప్రత్యేక …

మార్కెట్‌ దోపిడీకి పడని అడ్డుకట్ట

చూసీచూడనట్లుగా అధికారుల తీరు మహబూబ్‌నగర్‌,మే25(జ‌నంసాక్షి): ఉమ్మడి జిల్లాలో యథేచ్ఛగా దోపిడీ జరుగుతుంటే రైతులు ఏటా కోట్లల్లో నష్టపోతున్నారు. వ్యవసాయ మార్కెట్‌కు రైతు తెచ్చిన ధాన్యాన్ని కవిూషన్‌ ఏజంటు …

సర్పంచ్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి తగిన బుద్ది చెబుతాం…

మాజీ డిసిసిబి చైర్మన్‌ పి. లక్ష్మారెడ్డి తాండూరు 23 మే(జనంసాక్షి) రాబోయే సర్పంచ్‌ ఎన్నికల్లో టీఆర్‌ ఎస్‌ పార్టీకి తగిన బుద్ది చెబుతామని మాజీ డిసిసిబి చైర్మన్‌ …