మహబూబ్ నగర్

మున్సిపల్‌ అక్రమాలపై విచారణ చేయాలి: టిడిపి

జయశంకర్‌ భూపాలపల్లి,జూన్‌21(జ‌నం సాక్షి): భూపాలపల్లి మున్సిపాలిటీలో అవినీతి రాజ్యమేలుతుందని, విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్న అధికార పార్టీ కౌన్సిలర్లపై సీబీసీఐడీ చేత విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ జిల్లా …

యోగాతో ఆరోగ్యానికి మేలు

గద్వాల,జూన్‌21(జ‌నం సాక్షి): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉండవల్లి మండల కేంద్రం లోని జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో విధ్యరులకు యోగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు పాఠశాల ప్రధాన …

రైతుబంధుతో పెద్ద రైతులకే మేలు

మహబూబ్‌నగర్‌,జూన్‌20(జ‌నం సాక్షి ): రైతుబంధు పథకం పేరుతో ప్రజల సొమ్ము భూస్వాములకు దోచి పెట్టడం తప్ప రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని టిడిపి మహబూబ్‌నగర్‌ జిల్లా అధ్యక్షుడు, …

జీవిత బీమాతో రైతుకు భరోసా

సీఎం మానసపుత్రిక ‘రైతుబీమా’ గుంట భూమి ఉన్న వారికి పథకం వర్తిస్తుంది దేశానికి తెలంగాణ రైతును ఆదర్శంగా నిలపడమే కేసీఆర్‌ లక్ష్యం రైతుబంధుతో పెట్టుబడి ఇబ్బందులు తప్పాయి …

కాంగ్రెస్‌ ,కమ్యూనిస్టులకు కాలం చెల్లింది

మహబూబ్‌నగర్‌,జూన్‌20(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు తమ మౌలిక సిద్ధాంతాలు వదిలేసి రాజకీయం చేస్తున్నారని బిజెపి రాష్ట్ర కార్యదర్శి ఆచారి ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఉనికికోల్పోతోందని, టీఆర్‌ఎస్‌కు …

కల్వకుర్తిలో వివాహితపై గ్యాంగ్‌ రేప్‌

బాధిత మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నాగర్‌కర్నూల్‌,జూన్‌19(జ‌నం సాక్షి): జిల్లాలోని కల్వకుర్తిలో వివాహితపై సామూహిక అత్యాచారం కలకలం రేపింది. కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల …

డయేరియా నివారణకు చర్యలు

మహబూబ్‌నగర్‌,జూన్‌19(జ‌నం సాక్షి): చిన్నపిల్లల్లో డయేరియా నివారణ కోసం పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి తెలిపారు. డయేరియా మరణాలను నివారించేందుకు పోషకాహార లోపాలను …

ఎత్తిపోతలతో మంచిరోజులు : ఎమ్మెల్యే

మహబూబ్‌నగర్‌,జూన్‌19(జ‌నం సాక్షి): పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దేవరకద్ర మండంలోనేనిర్మితం కావడం అదృష్టంగా భావించాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే …

గిరిజనుల సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి

మహబూబ్ నగర్ (జ‌నం సాక్షి): గిరిజనుల సమగ్ర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సర్కార్ …

గురుకులాలతో తెలంగాణలో కొత్త అధ్యాయం

మహబూబ్‌నగర్‌,జూన్‌15(జ‌నం సాక్షి ): సీమాంధ్ర పాలనలో తెలంగాణలో విద్యారంగం వెనుకబాటుకు గురైందని ప్రణాళికా సంఘం డిప్యూటి ఛైర్మన్‌ నిరంజన్‌ రెడ్డి అన్నారు. గురుకులాల ఏర్పాటు తెలంగాణలో సరికొత్త …