మహబూబ్ నగర్
యూరియా కోసం రైతుల ఆందోళన
మహబూబ్నగర్ : తిమ్మాజిపేటలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. రైతుల ఆందోళనలపై అధికారులు స్పందించక పోవడంతో సింగిల్విండో కార్యాలయంలో రైతులు ఫర్నిచర్ను ధ్వంసం చేశారు.
పాము కాటుతో తల్లీ కూతురు మృతి
మహబూబ్నగర్ : జిల్లాలోని మాదునూరు మండలం గుడబల్లులో పాము కాటుతో తల్లీ కూతురు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
విద్యుత్షాక్తో రైతు మృతి
మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా కోడేరు మండలం రేవల్లివాడలో పొలంలో పని చేస్తున్న ఓ రైతు దురదృష్టవశాత్తు విద్యుత్షాక్తో మృతిచెందాడు.దీంతో మృతుడి కుటుంబంలో విషాధఛాయలు అలుముకున్నాయి
మహబూబ్నగర్ చేరుకున్న గవర్నర్
మహబూబ్నగర్,(జనంసాక్షి): గవర్నర్ నరసింహన్ మహబూబ్గర్ చేరుకున్నారు. ఎస్వీన్ వైద్యకళాశాలలో ఏపీ ఎపికాన్ సదస్సులో నరసింహన్ పాల్గొననున్నారు.
తాజావార్తలు
- ఓటుకు నోటు కేసులో రేవంత్రెడ్డికి ఊరట
- వరద బాధితులకు నోట్ బుక్స్ పంపిణీ చేసిన తుమ్మల యుగంధర్
- ప్రజాపాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు తప్పని తిప్పలు
- కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం కాడెడ్లుగా మారిన రైతులు
- ప్రజలకోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తా
- పాలన లేని రాష్ట్రంలో.. సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినం అట: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- తెలంగాణ తల్లి విగ్రహనికి కేటీఆర్ పాలాభిషేకం
- మరోసారి రికార్డు స్థాయి ధర పలికిన బాలాపూర్ లడ్డూ
- మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని పరామర్శించిన కేటీఆర్
- భారత ప్రజాస్వామ్యంపై దాడి జరిగింది..
- మరిన్ని వార్తలు