మహబూబ్ నగర్

సీఎం కిరణ్‌పై మండిపడ్డ నాగం

మహబూబ్‌నగర్‌ :సమైక్యాంధ్ర కోసం చివరి వరకూ పోరాడతామన్న సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి వ్యాఖ్యలపై నాగం జనార్ధన్‌రెడ్డి మండిపడ్డారు.సీఎం పదవిలో ఉండడానికేనా అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. …

సీమాంధ్రులు తెలంగాణ ఉద్యమంపై పిచ్చిగా మాట్లాడితే ఊరుకోం : టీజీవో నేత శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌ : తెలంగాణ ఉద్యమం.. ప్రజలపై ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడి అవమానపరిస్తే సహించేదిలేదని తెలంగాణ జేఏసీ కో-చెర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరించారు.తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా …

యూరియా కోసం రైతుల ఆందోళన

మహబూబ్‌నగర్‌ : తిమ్మాజిపేటలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. రైతుల ఆందోళనలపై అధికారులు స్పందించక పోవడంతో సింగిల్‌విండో కార్యాలయంలో రైతులు ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.

పాము కాటుతో తల్లీ కూతురు మృతి

మహబూబ్‌నగర్‌ : జిల్లాలోని మాదునూరు మండలం గుడబల్లులో పాము కాటుతో తల్లీ కూతురు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

విద్యుత్‌షాక్‌తో రైతు మృతి

మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా కోడేరు మండలం రేవల్లివాడలో పొలంలో పని చేస్తున్న ఓ రైతు దురదృష్టవశాత్తు విద్యుత్‌షాక్‌తో మృతిచెందాడు.దీంతో మృతుడి కుటుంబంలో విషాధఛాయలు అలుముకున్నాయి

తెలంగాణవాదులపై సీమాంధ్ర ఎస్‌ఐ దాడి

మహబూబ్‌నగర్‌ : కొత్తకోట వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకా చేస్తున్న తెలంగాణ వాదులపై సీమాంధ్ర ఎస్‌ఐ దాడి చేశారు. లాఠీచార్జ్‌ చేశారు. ఎస్‌ఐ దాడిలో ఒకరికి తీవ్ర …

మహబూబ్‌నగర్‌ జిల్లాలో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

హైదరాబాద్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 8 డిపోల్లో దాదాపు 800 ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. తెలంగాణ బంద్‌కు మద్దతుగా ఆర్టీసీ కార్మికులు విధులు బహిష్కరించడంతో పాటు తెలంగాణ …

ద్విచక్రవాహనం కారు ఢీ : ఒకరు మృతి

మహబూబ్‌నగర్‌,(జనంసాక్షి): కొత్తూరు మండలం నందిగామ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొనడంతో ఈ …

వైద్య సదస్సును ప్రారంభించిన గవర్నర్‌ నరసింహన్‌

మహబూబ్‌నగర్‌,(జనంసాక్షి):ఎస్వీఎస్‌ ఆస్పత్రిలో మూడు రోజులపాటు జరగనున్న 41 వ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజిషియన్స్‌ సదస్సును రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ గిరిజాశంకర్‌, ఎస్పీ …

మహబూబ్‌నగర్‌ చేరుకున్న గవర్నర్‌

మహబూబ్‌నగర్‌,(జనంసాక్షి): గవర్నర్‌ నరసింహన్‌ మహబూబ్‌గర్‌ చేరుకున్నారు. ఎస్వీన్‌ వైద్యకళాశాలలో ఏపీ ఎపికాన్‌ సదస్సులో నరసింహన్‌ పాల్గొననున్నారు.