మహబూబ్ నగర్

జోగులాంబ ఆలయాలను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

మహబూబ్‌నగర్‌ : ఐదో శక్తిపీఠమైన అలంపూర్‌ జోగులాంబ, దక్షిణ కాశీ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కేజీ శంకర్‌ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ …

ఆటో కారు ఢీ : ఆరుగురికి గాయాలు

మహబూబ్‌నగర్‌ : జిల్లాలోని ఇటిక్యాల మండలం కొండేరు గ్రామ శివారులో జాతీయరహదారిపై కూలీలతో వెళుతున్న ఆటోను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలు గాయపడ్డారు. క్షతగాత్రులను …

మహబూబ్‌నగర్‌ జిల్లాలో భారీ వర్షాలు

మహబూబ్‌నగర్‌ : జిల్లావ్యాప్తంగా గత రెండు రోజులుగా భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. చంద్రసాగర్‌ వంతెనపై వరదనీరు ప్రవహిస్తుంది,. దీంతో శ్రీశైలం -హైదరాబాద్‌ మద్య రాకపోకలకు …

జైలు నుంచి ఖైదీ పరారు. పట్టుకున్న పోలీసులు

మహబూబ్‌నగర్‌ : పోలీసుల కళ్లు గప్పి మహబూబ్‌నగర్‌లో ఓ ఖైదీ పరారాయ్యాడు. అయితే కొద్దిసేపట్లోనే ఆ ఖైదీని పోలీసులు పట్టుకున్నారు. ఓ హత్యకేసులో వెంకటయ్య అనె వ్యక్తి …

కుటుంబ కలహాలతో తల్లీకూతుళ్ల ఆత్మహత్య

జడ్చర్ల : మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం గోపాలపూర్‌ గ్రామంలో చెరువులో దూకి తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను గ్రామానికి చెందిన రాములమ్మ(60), ఆమె కూతుళ్లు యాదమ్మ …

పాలమూరులో హట్టహాసంగా ప్రారంభమైన బంగారు బతుకమ్మ సంబురాలు

మహబూబ్‌నగర్‌ : పాలమూరు జిల్లా కేంద్రంలో బంగారు బతుకమ్మ పండుగ సంబురాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో జాగృతి అధ్యక్షురాలు కవిత …

తెలంగాణ వాదులపై ఆగని సీమాంధ్రుల దౌర్జన్యాలు

– గద్వాల విద్యార్థిపై సీమ ఇంజినీర్‌ రుబాబు – జై సమైక్యాంధ్ర నినాదాలు.. రెచ్చగొట్టే మాటలు – చైన్నైఎక్స్‌వూపెస్‌లో ఘటన, పోలీసులకు ఫిర్యాదు.. – కేసు పెట్టొద్దని …

మహబూబ్‌నగర్‌లో దారుణం భార్య, ఇద్దరి పిల్లల గొంతుకోసిన కసాయి భర్త

మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా టీడీ గుట్ట సమీపంలో దారుణం చోటు చేసుకుంది. ఓ కిరాతక భర్త తన కట్టుకున్న భార్య ,కన్న పిల్లలని చూడకుండా ఘోరానికి …

ఉద్యోగాల పేరుతో 30లక్షలకు టోకరా

వనపర్తి : ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.30లక్షల రూపాయలతో ఉడాయించిన ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరిగింది. పాన్‌గల్‌ మండలం మాందాపూర్‌ గ్రామానికి చెందిన …

రైతుల కన్నీళ్లు తుడిచేదెవరు

పాలమూరు : ఏటా ప్రతికూల వాతావరణ పరిస్థితలు మధ్య సాగుచేసిన పంటలు చేతికందుతాయనే నమ్మకం లేకుండాపోయింది. చేసిన అప్పులు తీరే మార్గం లేక నాలుగేళ్లుగా జిల్లాలో 440మంది …