మహబూబ్ నగర్

ప్రత్యేక తెలంగాణ నిర్ణయం శిలాశాసనం

మహబూబ్‌నగర్‌: హైదరాబాద్‌ తెలంగాణలో భాగమేనని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణపై తీసుకున్న నిర్ణయం శిలాశాసనమని ఆయన మహబూబ్‌నగర్‌లో అన్నారు. నదీ జలాల పంపిణీని అంతర్రాష్ట్ర …

బీహెచ్‌ఈఎల్‌ కంపెనీ ప్రతినిధి అభినందించిన అధికారి

కొల్లాపూర్‌: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం వద్ద బుధవారం నాలుగో పంపు మోటారు ట్రయల్‌ రన్‌ చేశారు. ఇప్పటి వరకు 1,2,3 పంపు మోటార్ల ద్వారా నీటిని విడుదల …

భార్యభర్తల మధ్య కలహాలే ఈ దారుణానికి దారి తీసింది

పాన్‌గల్‌: మండలంలోని తెల్లరాళ్లపల్లి తాండాకు చెందిన పార్వతి (28)ని ఆమె భర్త విజయ్‌ శనివారం రాత్రి హత్య చేశాడు. తాండా వాసులు, ఎస్సై కృష్ణయ్య తెలిపిన వివరాల …

వినోద్‌ అంతిమయాత్రకు ఆంక్షలు అవమానకరం: జూపల్లి

మహబూబ్‌నగర్‌,(జనంసాక్షి): కొల్లాపూర్‌ నియోజకవర్గం కొండూరులో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి వినోద్‌కుమార్‌ అంతిమయాత్రకు పోలీసులు ఆంక్షలు విధించడం అవమానకరమని మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు అన్నారు. …

ఎమ్మెల్యే సోదరుడి దారుణ హత్య

మహాబూబ్‌ నగర్‌ : జిల్లాలోని దేవరకద్ర మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ తమ్ముడు జగన్మోహన్‌రెడ్డిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ద్విచక్రవాహనంపై …

8 ఏళ్ల చిన్నారిపై యాసిడ్‌ దాడి

మహబూబ్‌నగర్‌,(జనంసాక్షి): నారాయణపేటలోని బీసీ కాలనీలో దారుణం జరిగింది. ఎనిమిదేళ్ల చిన్నారిపై 14 ఏళ్ల బాలుడు యాసిడ్‌తో దాడి చేశాడు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం …

ఏసీబీ వలలో చిక్కిన వీఆర్వో

మహబూబ్‌నగర్‌,(జనంసాక్షి): ఓ అవినీతి వీఆర్వో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కిందుర్గు మండలం తంగెళ్లపెల్లి వీఆర్వో రాజేందర్‌ ఓ వ్యక్తి నుంచి రూ. 3వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు …

కళ్లలో కారం చల్లి దొంగతనం

మహబూబ్‌నగర్‌ జిల్లా,(జనంసాక్షి): మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోటలో పాలకేంద్రం మేనేజర్‌ కళ్లలో కారం చల్లి దొంగలు రూ. 2.53 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు సమాచారం.

యాదయ్య కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు

మహబూబ్‌నగర్‌,(జనంసాక్షి): కొండారెడ్డిపల్లిలో ఆర్మీజవాను యాదయ్య కుటుంబాన్ని తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు.

ఆడ పిల్ల భారమైందని విషమిచ్చి చంపిన కసాయి తండ్రి

వనపర్తి,(జనంసాక్షి): మహబూర్‌నగర్‌ జిల్లా వనపర్తి మండలం సవాయిగూడలో ఓ తండ్రి కుమార్తెకు పురుగుల మందు తాగించాడు. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది.