మహబూబ్ నగర్
కళ్లలో కారం చల్లి దొంగతనం
మహబూబ్నగర్ జిల్లా,(జనంసాక్షి): మహబూబ్నగర్ జిల్లా కొత్తకోటలో పాలకేంద్రం మేనేజర్ కళ్లలో కారం చల్లి దొంగలు రూ. 2.53 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు సమాచారం.
యాదయ్య కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు
మహబూబ్నగర్,(జనంసాక్షి): కొండారెడ్డిపల్లిలో ఆర్మీజవాను యాదయ్య కుటుంబాన్ని తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు.
ఆడ పిల్ల భారమైందని విషమిచ్చి చంపిన కసాయి తండ్రి
వనపర్తి,(జనంసాక్షి): మహబూర్నగర్ జిల్లా వనపర్తి మండలం సవాయిగూడలో ఓ తండ్రి కుమార్తెకు పురుగుల మందు తాగించాడు. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది.
తాజావార్తలు
- ఓటుకు నోటు కేసులో రేవంత్రెడ్డికి ఊరట
- వరద బాధితులకు నోట్ బుక్స్ పంపిణీ చేసిన తుమ్మల యుగంధర్
- ప్రజాపాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు తప్పని తిప్పలు
- కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం కాడెడ్లుగా మారిన రైతులు
- ప్రజలకోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తా
- పాలన లేని రాష్ట్రంలో.. సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినం అట: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- తెలంగాణ తల్లి విగ్రహనికి కేటీఆర్ పాలాభిషేకం
- మరోసారి రికార్డు స్థాయి ధర పలికిన బాలాపూర్ లడ్డూ
- మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని పరామర్శించిన కేటీఆర్
- భారత ప్రజాస్వామ్యంపై దాడి జరిగింది..
- మరిన్ని వార్తలు