మహబూబ్ నగర్

సైబర్ నేరాలు,సామాజిక మాధ్యమాల వినియోగంపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. ఎసై మచ్చెంధర్ రెడ్డి

కోటగిరి అక్టోబర్ 18 జనం సాక్షి:- కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ కోటగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో మంగళ వారం రోజున బోధన్ డివిజన్ సైబర్ …

ఎన్నాళ్ళని కుటుంబ పాలనలో నలిగిపోదాం..

ఈ గడ్డపై రాజ్యాధికారం సాధించుకోవడమే మన జెండా,ఎజెండా….  – నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్.. గద్వాల ప్రతినిధి అక్టోబర్ 18 …

విద్యారంగ సమస్యలను గాలికొదిలిన పాలకులు

తొర్రూర్ 18 అక్టోబర్( జనంసాక్షి )    రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పట్టించుకోవడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలను గాలికి వదిలిందని ప్రగతిశీల ప్రజాస్వామ్య …

వారసత్వ భూమిని కబ్జా చేశారంటూ తప్పుడు ఆరోపణలు సరికావు

బచ్చలి మల్లయ్య తొర్రూర్  18అక్టోబర్ (జనంసాక్షి ) తన వారసత్వ భూమిని కబ్జా చేశారని పత్రికలో తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని బచ్చలి మల్లయ్య అన్నారు. ఆయన …

విద్యార్థినులను వేధించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు : ఎస్సై హరిప్రసాద్ రెడ్డి

గద్వాల రూరల్ అక్టోబర్ 18 (జనంసాక్షి):- పాఠశాలకు వెళ్తున్న విద్యార్థినులను వేధిస్తున్న వ్యక్తిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. గద్వాల పట్టణ ఎస్ఐ హరి ప్రసాద్ రెడ్డి …

ప్రమాదకరంగా ఫ్లెక్సీల వైఎస్ఆర్ సర్కిల్…

-భయం గుప్పిట్లో జనం.. అటు కన్నెత్తి చూడని అధికారులు..!! – వాహనాదారులకు ప్రమాదంగా మారిన మున్సిపాలిటీ ఎదురుగా ఉన్న ఫ్లెక్సీలు -ఫ్లెక్సీలను తొలగించాలని వాహనదారులు కోరుకుంటున్నారు గద్వాల …

,ఆశా,ల టిబి రిజిష్టర్లు పరిశీలించిన

-టిబి సూపర్ వైజర్ జయప్రకాశ్  గద్వాల ప్రతినిధి అక్టోబర్ 18 (జనంసాక్షి):- రాజోలి మండల కేంద్రము లోని రాజోలి ఏ, బి, సి సబ్ సెంటర్ లను …

డిఎస్పి రఘు 12 ఆటోలు 30 ద్విచక్రవాహన పాత్రలను పరిశీలించి సరైన ధ్రువ పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి పొలిస్ స్టేషన్ కి తరలించారు.

రాయికోడ్ అక్టోబర్18 జనం సాక్షి రాయికోడ్ లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించిన పోలీసులు* సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలోని బుడగజంగల కాలనిలో తెల్లవారుజామున 5 …

*క్రీడా ప్రాంగణ పనులను పూర్తి చేయాలి*

*-ఎంపీడీవో రాఘవ* ఇటిక్యాల (జనంసాక్షి) అక్టోబర్ 17 గ్రామాలలో చేపట్టిన క్రీడ ప్రాంగణ పనులను సత్వరమే పూర్తి చేయాలని ఎంపీడీవో రాఘవ అన్నారు. సోమవారం మండల పరిధిలోని …

నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా నల్లబెల్లి రమాదేవి

భూపాల్ పల్లి ప్రతినిధి అక్టోబర్ 17 జనం సాక్షి: తెలంగాణ పంచాయతీ రాజ్ నాలుగవ తరగతి మహిళా ఉద్యోగుల సంఘం కు సోమవారం ఖైరతాబాద్ జిల్లా పరిషత్ …