మహబూబ్ నగర్

25 న జోగులాంబ ఆలయం ముసివేత

  అలంపూర్ జనంసాక్షి (అక్టోబర్ 20)శక్తి పీఠాల్లో ఒకటైన జోగులాంబ అమ్మవారి ఆలయాల ఈనెల 25వ తేదీన మంగళవారం సూర్య గ్రహణం ని పురస్కరించుకొని ఉదయం 8 …

*పరిసరాల పరిశుభ్రత పొడిచెత్త, తడిచెత్త లపై విద్యార్థులకు అవగాహన*

పెబ్బేరు అక్టోబరు 20 (జనంసాక్షి):   పెబ్బేరు మున్సిపాలిటీ లోని జిల్లా పరిషత్  ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు పరిసరాల స్వచ్ఛత మరియు పొడిచెత్త,తడిచెత్త లపై మున్సిపల్ …

శెట్టి ఆత్మకూరు రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణం చేయాలి…

గద్వాల రూరల్ అక్టోబర్ 20(జనంసాక్షి):- గద్వాల మండల పరిధిలోని శెట్టి ఆత్మకూరు గ్రామానికి వెళ్లే రోడ్డు పై వంతెన నిర్మాణం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కొద్ది …

నూతన బట్టల షాప్ ను ప్రారంబించిన గొంగళ్ళ రంజిత్ కుమార్

  గద్వాల రూరల్ అక్టోబర్ 20 (జనంసాక్షి):- గద్వాల పట్టణం లోని రాజీవ్ మార్గ్ నందు ఫ్యాషన్ క్లాత్ స్టోర్ ను నడిగడ్డ హక్కుల పోరాట సమితి …

జాతీయస్థాయి ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డుల వివరాలలో తప్పులు దొర్లకుండా ఎంట్రీ చేయాలి

 – స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మనూ చౌదరి నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో అక్టోబర్ 19 జనం సాక్షి: ఉత్తమ గ్రామ పంచాయతీల అవార్డుల కోసం …

విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ

            మల్దకల్ అక్టోబర్18(జనం సాక్షి) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారము ఆరో తరగతి నుంచి పదవ …

పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేసిన వైద్య సిబ్బంది

మల్దకల్ అక్టోబర్ 18 (జనంసాక్షి)మండలపరిధిలోని తాటికుంట గ్రామంలో మంగళవారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ముద్ద చర్మ వ్యాధి(లాంఫి స్కిన్ )నిరోధక టీకాల వేశారు. మల్దకల్ మండల పశువైద్యధికారి …

పంతులమ్మగా మారిన పరిపాలన అధికారి…

  గద్వాల ప్రతినిధి అక్టోబర్ 18 (జనంసాక్షి):-జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం షాబాద్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో  జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి …

ప్రజల వద్దకు ఆర్టీసీ

ఆత్మకూర్ (ఎం) అక్టోబర్ 18 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామంలో ప్రజల వద్దకు ఆర్టీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యార్థులు మాట్లాడుతూ భువనగిరికి కాలేజ్ కి పోవడానికి ఆత్మకూరుకి ఆటోల …

భారత్ జోడో యాత్ర లో పాల్గొనండి

— పాలమూర్ యునివర్సిటీ వైస్ ఛాన్సలర్ ను ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టి నేతలు మహబుబ్ నగర్ ,అక్టోబరు 18 (జనంసాక్షి ): కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ …