మహబూబ్ నగర్

జిల్లా తెలుగు ముదిరాజ్ మత్స్యకారుల సంఘము యువజన కార్యదర్శిగా శేఖర్

మల్దకల్ అక్టోబర్16(జనం సాక్షి)గద్వాల పట్టణంలోని రెండవ రైల్వేగెట్,తెలుగు ముదిరాజ్ మత్స్యకారుల కమిటీ హాల్ నందు ఆదివారం తెలుగు ముదిరాజ్ మత్స్యకారుల జిల్లా సంఘము యువజన అధ్యక్షులు అడ్వాకేట్ …

నేడు బీచుపల్లి పుణ్యక్షేత్రం లో సీతారాముల కళ్యాణం

ఇటిక్యాల (జనంసాక్షి) అక్టోబర్ 16 మండలం పరిధిలోని బీచుపల్లి పుణ్యక్షేత్రంలో సోమవారం సీతారాముల కళ్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్ రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. …

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చెంచు యువకుడు తోకల లింగయ్య కుటుంబాన్ని ఆదుకోవాలి.

చెంచులు అంటే చిన్నచూపు ఎందుకు ? జిల్లా చెంచు సేవా సంఘం ఉపాధ్యక్షుడు రాజేంద్రప్రసాద్. అచ్చంపేట ఆర్సి అక్టోబర్ 16 జనవరి సాక్షి న్యూస్: నియోజకవర్గ పరిధిలోని …

గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలను పెంచి,ఉద్యోగ భద్రత కల్పించాలి…

-ఐఎఫ్టీయ్యూ జిల్లా అధ్యక్షులు గంజపెట్ రాజు జోగులంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఇఫ్ట్ కార్యాలయంలో “తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా జనరల్ బాడీ …

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చెంచు యువకుడు తోకల లింగయ్య కుటుంబాన్ని ఆదుకోవాలి.

చెంచులు అంటే చిన్నచూపు ఎందుకు ? జిల్లా చెంచు సేవా సంఘం ఉపాధ్యక్షుడు రాజేంద్రప్రసాద్. అచ్చంపేట ఆర్సి అక్టోబర్ 16( జనంసాక్షి న్యూస్) : నియోజకవర్గ పరిధిలోని …

బీజేపీ పార్టీలో వివిధ పార్టీ నాయకులు చేరికలు

పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తున్న మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ ఆత్మకూర్(ఎం) అక్టోబర్ 16 (జనంసాక్షి) ఆత్మకూరు మండల శాఖ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుండి …

ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ వన్ పరీక్షలు

  నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో అక్టోబర్ 16 జనం సాక్షి:     తెలంగాణా రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఆదివారం  నాగర్ కర్నూల్ …

ప్రశాంతంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు: జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

గద్వాల ప్రతినిధి అక్టోబర్ 16 (జనంసాక్షి):- తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్- 1 ప్రిలిమ్స్ పరీక్షలో 82.46 శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని జిల్లా …

ప్రశాంతంగా కొనసాగుతున్న గ్రూప్1 ఎక్జామ్స్ పరీక్ష

సంగారెడ్డి జనం సాక్షి ప్రశాంతంగా కొనసాగుతున్న గ్రూప్1 ఎక్జామ్స్ పరీక్ష కేంద్రాల వద్ద పోలీసుల పటిష్ట భద్రత

గణితంలో పరిశోధన కు డాక్టరేట్ పట్టా పొందిన ఉప్పునుంతల వాసి బొల్లే పర్వతాలు.

అచ్చంపేట ఆర్సీ,అక్టోబర్16, (జనం సాక్షి న్యూస్): నియోజకవర్గ పరిధిలోని ఉప్పునుంతల మండల కేంద్రానికి చెందిన బొల్లే చిన్నయ్య తనయుడు బొల్లే పర్వతాలు కర్ణాటక విశ్వవిద్యాలయం ధారవాడ లో …