Main

పాలీహౌజ్‌లతో మంచి దిగుబడులు

కూరగాయలు, పూలసాగుకు అనుకూలం సిద్దిపేట,నవంబర్‌19(జనం సాక్షి): పాలిహౌస్‌ నిర్మాణానికి అయ్యే ఖర్చులో 95 శాతం నిధులను ప్రభుత్వం భరిస్తుందని, అందువల్ల రైతులు దీనిపై అవగాహన పెంచుకోవాలని జిల్లా …

పిడుగుపాటుకు ఇద్దరు మృతి

  – తీవ్రగ్భ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి హరిశ్‌ రావు – మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌ గ్రేషియా ప్రకటన సిద్దిపేట జిల్లా ప్రతినిధి,అక్టోబర్‌ …

అభివృద్ధి పథకాలతో విపక్షాల బేజార్‌ : ఎమ్మెల్యే 

మెదక్‌,అక్టోబర్‌5  (జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రతిపక్షాలకు మింగుడుపడటం లేదని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి అన్నారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలపై కాంగ్రెస్‌ …

గ్రామాల అభివృద్ది లక్ష్యంగా ప్రణాళికలు

అభివృద్దిని అడ్డుకోవడమే విపక్షాల పని: ఎమ్మెల్యే మెదక్‌, సెప్టెంబర్‌ 6 (జనం సాక్షి ) :   ప్రభుత్వం ఏ పనిచేపట్టినా అడ్డుకోవడమే కాంగ్రెస్‌,టిడిపిలు లక్ష్యంగా పెట్టుకున్నాయని ఎమ్మెల్యే మదన్‌ …

రైతులు ఆందోళన చెందవద్దు: ఎమ్మెల్యే

సిద్దిపేట,సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :   రైతుల శ్రేయస్సే తెలంగాణ సర్కారు లక్ష్యమని  ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. అందుకే సమన్వయ సమితులు ఏర్పాటు చేసి ముందుకు వెళుతోందని అభిప్రాయపడ్డారు. యూరియా …

బర్త్‌ డే కేక్‌తిని తండ్రీ, కొడుకు మృతి

– అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లీ, బిడ్డ – మెదక్‌ జిల్లాలో విషాద ఘటన – బాబాయ్‌ శ్రీనివాసే కేక్‌లో విషం కలిపినట్లు అనుమానాలు – …

సిద్దిపేట సిగలో మరో మణిహారం తెలంగాణ ఎఫ్ఎం సేవలు

సిద్దిపేట జిల్లా ప్రతినిధి (జనంసాక్షి) ఆగస్టు 20: ప్రస్తుతం మారుతున్న కాలాన్ని బట్టి ప్రజలకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేయడానికి ఎన్నో ప్రచారసాధనాలు మనకు అందుబాటు లో …

సిలిండర్‌ పేలి పూరిల్లు దగ్ధం

నలుగురికి తీవ్ర గాయాలు మెదక్‌,జూలై23(జ‌నంసాక్షి): శివంపేట మండలం శంకర్‌తండాలో మంగళవారం  ఉదయం అగ్నిప్రమాదం సంభవించిన ఘటనలో నలుగురు కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆస్తప్రికి …

మంత్రి నిరంజన్‌రెడ్డికి మాతృవియోగం

– సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్‌ వనపర్తి, జులై22(జ‌నంసాక్షి) : వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి మాతృవియోగం కలిగింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి …

కోమటిచెరువు అభివృద్దికి ప్రత్యేకచర్యలు

లక్నవరం తరహాలో వేలాడే వంతెన ఏర్పాటు కాళేశ్వరం నీటి తరలింపుతో మరింత శోభ అధికారులతో సవిూక్షించిన ఎమ్మెల్యే హరీష్‌ రావు సిద్దిపేట,జూన్‌7(జ‌నంసాక్షి): సిద్దిపేట కోమటి చెరువును పర్యాటకంగా …