Main

టిఆర్‌ఎస్‌ది పదహారు సీట్ల రాజకీయం

కుటుంబ వారసత్వం కోసం తహతహ బిజెపి అభ్యర్థి రఘునందన్‌ రావు విమర్శ మెదక్‌,మార్చి29(జ‌నంసాక్షి): పదహారు సీట్లతో రాజ్యమేలుతామని టిఆర్‌ఎస్‌ చేస్తున్న ప్రచారాలను ప్రజలు పట్టించుకోవద్దని మెదక్‌ బిజెపి …

కాంగ్రెస్‌ నేతల చేరికతో కాంగ్రెస్‌ ఖాళీ: ఎమ్మెల్యే

సిద్దిపేట,మార్చి26(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌పై ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలకే విశ్వాసం లేదని, అలాంటిది ప్రజలు ఎలా నమ్ముతారని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి ప్రశ్నించారు. అందుకు ఆ పార్టీలో ఉన్న …

భవిష్యత్‌లో పారిశ్రామిక హబ్‌గా సిద్దిపేట

నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దిశగా చర్యలు సిద్దిపేట,మార్చి19(జ‌నంసాక్షి):  రైతులు పండించే పంటల ఆధారంగా వ్యవసాయాధారిత పరిశ్రమలు తీసుకురావడానికి  గతంలో మంత్రిగా ఉన్న  హరీశ్‌రావు చేసిన కృషి వల్ల …

రైతులకు అండగా ప్రభుత్వం

సమస్యలుంటే దృష్టికి తీసుకుని రండి మెదక్‌,మార్చి19(జ‌నంసాక్షి): రైతులకు ఎలాంటి ఆపదలు, సమస్యలు ఎదురొచ్చినా పరిష్కారం కోసం అధికారులు, పాలకుల దృష్టికి తేవాలని ఎంపి కొత్త ప్రభాకర్‌ రెడ్డి  …

రైతుకు బీమాతో కొండంత అండ: ఎమ్మెల్యే

సిద్దిపేట,మార్చి19(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా రైతుకు బీమా పథకాన్ని తెచ్చారని ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రకటించిన రైతు బీమా …

కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మురికి కాలువలో వేసినట్లే

మెదక్ నియోజకవర్గం నుంచి 7లక్షల మెజార్టీ సాధించాలి 16 ఎంపీ స్థానాలు సాధిస్తే కేంద్రంలో చక్రం తిప్పచ్చు మెదక్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఆర్ ఎస్ కార్యనిర్వాహక …

మెదక్‌లో అడుగంటిన భూగర్భ జలాలు

మంచినీటి అవసరాలకు కార్యాచరణ 11.93 కోట్లతో ఆర్‌డబ్ల్యూఎస్‌ ప్రతిపాదనలు మెదక్‌,మార్చి8(జ‌నంసాక్షి): జిల్లాలో నీటి ఎద్దడిని నివారించేందుకు రూ.11.93 కోట్లతో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి …

ప్రాచీన ఆలయాలకు..  పూర్వవైభవం తెస్తాం

– పోట్లపల్లి దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం – బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలి – మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు – పోట్లపల్లి ఆలయంలో …

పేదలకు అందుబాటులో కార్పోరేట్‌ తరహా విద్య: ఎమ్మెల్యే

మెదక్‌,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి): పేద విద్యార్థులకు కార్పొరేట్‌ విద్యను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ప్రవేశపెట్టిందని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి అన్నారు.  విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని …

మెదక్‌ బరిలో మళ్లీ కెసిఆర్‌ పోటీ

జాతీయరాజకీయల కోసం ఎంపిగా పోటీ కాంగ్రెస్‌ పార్టీలో పోటీకి కనపడని ఆసక్తి మెదక్‌,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి): జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన సిఎం కెసిఆర్‌ మరోమారు మెదక్‌ ఎంపీ  స్థానం …