మెదక్

మెదక్‌ కాంగ్రెస్‌ నేతలతో డిప్యూటీ సీఎం భేటీ

మెదక్‌,(జనంసాక్షి): మెదక్‌ జిల్లా కాంగ్రెస్‌ నేతలతో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ భేటీ అయ్యారు. 30న నిజాం కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించబోయే సభకు జన సమీకరణపై చర్చ …

ఇండియన్‌ ఇన్ఫోలైన్‌పై పోలీసుల దాడులు

మెదక్‌,(జనంసాక్షి): జహీరాబాద్‌లో ఇండియన్‌ ఇన్ఫోలైన్‌ కార్యాలయంపై ఈ ఉదయం పోలీసులు దాడులు నిర్వహించారు. బీమా పేరిట మోసాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఇండియన్‌ ఇన్ఫోలైన్‌ నిర్వహకుల్ని …

హోమంత్రి పదవిని ఆశించడం లేదు: సునీతారెడ్డి

మెదక్‌: సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీగా ఉన్న హోమంత్రి పదవిని ఆశించడంలేదని మంత్రి సునీతాలక్ష్మారెడ్డి చెప్పారు. మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలంలో శనివారం జరిగిన కాంగ్రెస్‌ …

కారు చెట్టును ఢీ: ఇద్దరు మృతి

మెదక్‌ : కోహీర్‌ మండలం కావేలి వద్ద ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. …

బొలెరో వాహనంలో వచ్చి చోరీకి యత్నం

-ద్విచక్రవాహనాన్ని ఎత్తుకెళ్లిన దొంగలు వెల్దుర్తి (మెదకఖ) : పట్టణంలోని లక్ష్మీపతి కిరాణా దుకాణంలో గుర్తుతెలియని వ్యక్తులు బొలెరో వాహనంలో వచ్చి దొంగతనానికి ప్రయత్నించిచారు. అయితే స్థానికులు వారిని …

నంగునూర్‌లో హరీష్‌రావు శ్రమదానం

మెదక్‌, జనంసాక్షి: కోతల బెదడ నుంచి పంటలను కాపాడాలంటూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు గురువారం నంగునూర్‌లో శ్రమదానం కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పలు జిల్లాల్లో …

విద్యుత్‌షార్ట్‌ సర్కూట్‌ కారణాంగా ఇల్లు దగ్దం

కంగ్టి (జనంసాక్షి):- వారం రోజుల్లో ఆ ఇంట్లో పెళ్లి జరగాల్సి ఉంది. అందుకు కావాల్సిన వస్త్రాలు, ఇతర సామగ్రి, ఇతరత్రా వస్తువులు కొని తెచ్చి పెట్టారు. ఇంతలోనే …

సిద్దిపేట డీఎస్పీ బదిలీ

సిద్దిపేట మున్సిపాలిటీ (జనంసాక్షి):- సిద్దిపేట డీఎస్పీ సీహెచ్‌ శ్రీధర్‌ మదిలీ అయ్యారు. ఆయన స్థానంలో డాక్టర్‌ క్షనివాసరావు వస్తున్నారు. శ్రీధర్‌ గ్రేహౌండ్స్‌లో మూడు నెలల శిక్షణ నిమిత్తం …

వైభవంగా ‘మూలా’ మహోత్సవం

వర్గల్‌ (జనంసాక్షి):- చదువుల తల్లి కొవెల మంగళవారం మూల మహోతంసవ వేడుకలతో అలరారింది. తన జన్మ నక్షత్రం రోజున విద్యాసరస్వతి అమ్మవారు విశేషాలంకారణలో భక్తులకు సాక్ష్యాత్కరింఆరు. మూలా …

రాజుల పాలన కాదని గుర్తుంచుకోవాలి: జీ జగదీశ్వర్‌ రెడ్డి

సంగారెడ్డిలో సీఎం చేసిన వ్యాఖ్యలు ఆయన నియతృత్వ ధోరణికి నిదర్శనమని టీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి జీ జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. ఇది రాజుల పాలన కాదన్న విషయాన్ని ఆయన …