మెదక్
సమస్యలు పరిష్కరించాలని ఏపీటిఎఫ్ ధర్నా
మెదక్: జిల్లాలోని కలెక్టరెట్ కార్యలయం ఎదుట విద్యారంగా, ఉపాధ్యాయ సమస్యలు పరిస్కరించాలని కోరుతూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. టీఆర్ఎస్ ధర్నాకు సంఘీభావం తెలిపింది.
కాంట్రాక్ట్ పంచాయతీ కార్యదర్శుల భిక్షటన
మెదక్: జిల్లాలోని కాంట్రాక్ట్ పంచాయతి కార్యదర్శులు కలెక్టరెట్ ముందు బిక్షటన చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కటకం శ్రీనివాస్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- .బీహార్లో ఓట్ల అక్రమాలపై తిరగులేని ఆధారాలున్నాయ్..
- ఐదు గుంటల స్థలంపై న్యాయం చేయండి
- పాక్కు చెక్..
- భారత ఎకానమీ గురించి ట్రంప్ నిజమే చెప్పారు
- పాక్ నుంచి భారత్ చమురుకొనే రోజులొస్తాయ్
- ఎన్ఐఏ ప్రాసిక్యూషన్ విఫలం
- స్పీకర్ కోర్టుకు ‘అనర్హత’ బంతి
- రష్యా తీరంలో భారీ భూకంపం
- భారత్పై అమెరికా ట్యాక్స్వార్
- ఎవరో చెబితే ఆపరేషన్ సిందూర్ ఆపలేదు
- మరిన్ని వార్తలు