ఫీజులపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించాలి:నారయణ
సిద్దిపేట: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారయణ సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థుల బోధనారుసుంపై సెప్టెంబర్ 3లోగా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.
సిద్దిపేట: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారయణ సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థుల బోధనారుసుంపై సెప్టెంబర్ 3లోగా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.
మెదక్: జిల్లాలోని కలెక్టరెట్ కార్యలయం ఎదుట విద్యారంగా, ఉపాధ్యాయ సమస్యలు పరిస్కరించాలని కోరుతూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. టీఆర్ఎస్ ధర్నాకు సంఘీభావం తెలిపింది.