మెదక్
తెలంగాణ కోసం చేపట్టిన రిలే దీక్షలు
సిద్దిపేట: తెలంగాణ కోసం చేపట్టిన రిలే దీక్షలు 1000 రోజులకు చేరుకుంటున్న నేపథ్యంలో ఈ వారాన్ని ఉద్యోగ, ఉపాధాయులు, లెక్చరర్లు దీక్షలో పాల్గొన్నారు.
సెంచూరియన్ పరుపుల కంపెనీలో అగ్నిప్రమాదం
మెదక్: జిల్లాలోని జిన్నారం మండలం గడ్డిపోచారంలోని సెంచూరియన్ పరుపుల కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎగిసినడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపకక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.
అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
కొండపాక: కుకునూర్పల్లి గ్రామ పంచాయితీ పరిది మధిర బొప్పాయిపల్లిలో చోటు చేసుకుంది. రెడ్డమైన కనుకయ్య(26) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.
తాజావార్తలు
- మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నాం
- ఇలా వచ్చారు.. అలా తీసుకెళ్లారు
- క్యూబా ఇకపై ఒంటరే…
- ఇరాన్లో ఆందోళనలు హింసాత్మకం
- ప్రాణం పోయేంతవరకు ప్రజాసేవనే
- జనంగొంతుకై ప్రశ్నిస్తున్న జనంసాక్షి పత్రిక
- జనంగొంతుకై ప్రశ్నిస్తున్న జనంసాక్షి పత్రిక
- జనంగొంతుకై ప్రశ్నిస్తున్న జనంసాక్షి పత్రిక
- పుతిన్పై సైనికచర్య ఉండదు
- ఘనంగా జననేత జన్మదిన వేడుక
- మరిన్ని వార్తలు



