మెదక్

ఇసుక తవ్వకాలు నిలిపిన అధికారులు

సంగారెడ్డి, ఫిబ్రవరి 1 (): సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేట గ్రామంలో ప్రభుత్వ అనుమతి లేకుండా తోడుతున్న ఇసుకను రెవెన్యూ అధికారులు శుక్రవారం నిలిపివేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా …

కలెక్టరేట్‌ ఎదుట ఎస్‌ఎస్‌ఐ ధర్నా

సంగారెడ్డి, ఫిబ్రవరి 1 (): తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్‌ఎస్‌ఐ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్‌ విద్యార్థులు శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. కళాశాలలో మౌలిక సదుపాయాలు …

అక్బరుద్దీన్‌ కేసు విచారణ 4కు వాయిదా

సంగారెడ్డి, ఫిబ్రవరి 1 (): అక్బరుద్దీన్‌ కేసు విచారణను ఎక్సైజ్‌ ప్రత్యేక న్యాయమూర్తి కె.మారుతిదేవి నాల్గవ తేదీకి వాయిదా వేశారు. 2005లో రోడ్డు వెడల్పు విషయంలో అడ్డువచ్చిన …

ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత టీచర్లదే

సంగారెడ్డి, ఫిబ్రవరి 1 (): విద్యార్థుల భవిష్యత్‌ ఉపాధ్యాయులపై ఉందని, వారిని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత వారిదేనని సబ్‌ కలెక్టర్‌ భారతి అన్నారు. శుక్రవారంనాడు ఆమె …

కష్టపడితే చదివితే ఉజ్జ్వల భవిష్యత్‌

సంగారెడ్డి, ఫిబ్రవరి 1 (): విద్యార్థులు కష్టపడి చదివితే ఉజ్జ్వల భవిష్యత్‌కు రాగలరని జిల్లా సబ్‌ కలెక్టర్‌ భారతి అన్నారు. శుక్రవారం ఆమె మండలంలోని హవేలీఘనపూర్‌ వద్ద …

విద్యను అందించడంలో ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలి

మెదక్‌, జనవరి 31 (): విద్యార్థులను నాణ్యమైన విద్యను అందించడానికి ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు అన్నారు. గురువారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో వివిధ పాఠశాలల …

నిర్మల్‌ భారత్‌ అభియాన్‌ పథకంపై సమావేశం

మెదక్‌, జనవరి 31 (): వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో ఎవరైనా అలక్ష్యం వహించినట్లైతే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు సంబంధిత అధికారులను హెచ్చరించారు. …

సింగూర్‌కాల్వల నిర్మాణపు పనులుపూర్తి చేయాలి : కలెక్టర్‌

మెదక్‌, జనవరి 31 (: సింగూర్‌కాల్వల నిర్మాణపు పనులు మార్చి 2013నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు సంబంధిత శాఖాధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌ మినీ …

గుండెపోటుతో రైతు మృతి

సంగారెడ్డి, జనవరి 31 (): గజ్వేల్‌ పత్తిమార్కెట్లో గురువారంనాడు ఒక యువరైతు ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. ఆయన పేరు కనకయ్య(25),  దౌలతాబాద్‌కు చెందిన రైతు …

ఆందోళన చేపట్టిన డిఇడి విద్యార్థులు

సంగారెడ్డి, జనవరి 31 (): జిల్లాలోని ఎస్‌జిటి పోస్టుల్లో డిఇడి అభ్యర్థులకే కేటాయించాలని  డిమాండ్‌ చేస్తూ మెదక్‌ జిల్లా కార్యాలయం ఎదుట డిఇడి విద్యార్థులు ధర్నా చేశారు. …