మెదక్
సెంచూరియన్ పరుపుల కంపెనీలో అగ్నిప్రమాదం
మెదక్: జిల్లాలోని జిన్నారం మండలం గడ్డిపోచారంలోని సెంచూరియన్ పరుపుల కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎగిసినడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపకక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.
అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
కొండపాక: కుకునూర్పల్లి గ్రామ పంచాయితీ పరిది మధిర బొప్పాయిపల్లిలో చోటు చేసుకుంది. రెడ్డమైన కనుకయ్య(26) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.
ఎంపీడీవోను నిలదీసిన గ్రామస్థులు
దౌలతాబాద్:దొమ్మాట గ్రామస్థులు తాగునీటికి ఇబ్బందిపడుతున్నామని మూడు నెలలుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కరించకపోవటంతో ఎంపీడీవోను గ్రామస్థులు నిలదీశారు. ఆయన 3రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని హామి ఇచ్చారు.
తాజావార్తలు
- గ్రీన్ కార్డు లాటరీ నిలిపివేత
- భారత్ చైనా మధ్య భారీగా పెరిగిన అంతరం
- యూపీఎస్సీ నియామకాల్లో మరింత పారదర్శకత అవసరం
- టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి.
- అన్నారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా
- ఎనిమిదో అంతస్తు నుండి జారిపడి యువతి మృతి
- నాంపల్లి క్రిమినల్ కోర్టుకు బాంబు బెదిరింపు
- న్యూక్లియర్ ఎనర్జీలో బలోపేతం కావాలి
- డీజీపీ ఎంపిక సుప్రీంకోర్టు గైడ్లైన్స్కు విరుద్ధం
- అమెరికా ఆర్థిక అభివృద్ధికి కారణం సుంకాలే..
- మరిన్ని వార్తలు




