రంగారెడ్డి

పేద విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం :ఎంపీపీ ఎల్లుభాయిబాబు

తెలంగాణ ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తుందని శామీర్ పేట్ ఎంపీపీ ఎల్లు భాయి బాబు అన్నారు. మంగళ వారంరోజు శామీర్ పేట్ మండలంలో గల ఎంఈఓ …

దోమ ప్రబుత్వ కళాశాలలో విద్యార్థుల అభినందన సభ

దోమ మండల పరిధిలో గల ప్రభుత్వ కళాశాలలో నిన్న విడుదలైన ఫలితాలలో ప్రథమ సంవత్సర విద్యార్థులు 201 మందికి గాను 85 మంది ఉత్తీర్ణులై 42.3శాతం మరియు …

*తెరాస మద్దతు దారుల గెలుపు..*

దోమ మండల కేంద్రంలోని పాల ఉత్పత్తి దారుల సహకార సంగంకు మంగళవారం జరిగిన రెండు డైరెక్టర్ పదవులు తెరాస మద్దతు దారులు  తెలుగు హన్మంత్,గొల్ల పెంటయ్యలు గెలుపొందారు.ఈ …

కల్వర్టుకు శంకుస్థాపన చేసిన మంత్రి

ఘట్కేసర్ జూన్ 27( జనం సాక్షి) ఈ రోజు ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో 23 లక్షల నిధులతో చిట్టెరు …

రానున్న వర్షాకాలానికి పటిష్ట ఏర్పాట్లు – పన్నాల

నాచారం(జనంసాక్షి): మల్లాపూర్ డివిజన్ లోని మల్లాపూర్ వార్డ్ కార్యాలయంలో సోమవారం ఏ.ఈ శ్రవంతి , వాటర్ వర్క్స్ సాయి బాబా , వర్క్ ఇన్స్పెక్టర్ భిక్షపతి తో …

నిర్వాహకుల నిర్లక్ష్యం- అధికారుల అలసత్వం..!!

 కానరాని ఫుడ్ ఇన్స్పెక్టర్- అనారోగ్యానికి గురవుతున్న సామాన్యులు – ఆహార పదార్థాల నాణ్యత పాటించని హోటల్ రెస్టారెంట్ నిర్వాహకులు – పుట్టగొడుగుల్లా వెలుస్తున్న హోటల్- రెస్టారెంట్లు, పాస్ట్ …

15 క్వింటాళ్ళ పిడిఎస్ బియ్యం పట్టివేత

సివిల్ సప్లై అధికారి డిప్యూటీ తహశీల్దార్ విజయేందర్ వికారాబాద్ రూరల్ జూన్ 27 జనంసాక్షి : 15 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించే వాహనాన్ని సీజ్ …

మానవత్వాన్ని చాటుతున్న కె.ఎస్.ఆర్ ట్రస్ట్ చైర్మన్…..

దోమ, న్యూస్ జూన్ .28(జనం సాక్షి) వికారాబాద్ జిల్లా దోమ మండలం లోని పాలేపల్లి గ్రామంలో ని నిరుపేద కుటుంబానికి చెందిన శిరుగాని    మనెమ్మ కీర్తి శేషులు …

” అన్ని ప్రైవేటు పాఠశాలల్లో జర్నలిస్టు పిల్లలకి 50 శాతం రాయితీ ఇవ్వాలి – టీయూడబ్ల్యూజే హెచ్ రంగారెడ్డి జిల్లా శాఖా స్పష్టికరణ”

శేరిలింగంప‌ల్లి, జూన్ 25( జనంసాక్షి): ఎలాంటి లాభాపేక్ష, వ్యక్తిగత స్వార్థం చూసుకోకుండా ప్రజా ప్రయోజనాలు, సామాజిక బాధ్యత కోణంలో ముందుకు సాగుతున్న జర్నలిస్టు పిల్లలకు రంగారెడ్డి జిల్లా …

” అర్హులైన ప్రతి ఒక్కరికి జర్నలిస్టు అక్రిడేషన్ అందుతుంది – టీయూడబ్ల్యూజేహెచ్ – 143″

శేరిలింగంప‌ల్లి, జూన్ 25( జనంసాక్షి): పాత్రికేయ రంగంలో కొనసాగుతూ జర్నలిస్టుల పనిచేస్తున్న ప్రతి రిపోర్టర్ కు మీడియా అక్రిడేషన్ కార్డు అంది తీరుతుందని టీయూడబ్ల్యూజే హెచ్ -143 …