రంగారెడ్డి

పేద కుటుంబాలకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం..

సికింద్రాబాద్ ( జనం సాక్షి )    సికింద్రాబాద్ నియోజకవర్గంలోని తార్నాక డివిజన్ పరిధికి చెందిన 13 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం లబ్ధిదారులకు …

“అక్షరం”ను నిర్లక్ష్యం చేయొద్దు…. సర్పంచ్ కె రాజిరెడ్డి

దోమ.న్యూస్ జనం సాక్షి. చదివించడం నేర్పించడం లో నిర్లక్ష్యం చేయరాదని దోమ మండల సర్పంచ్ల సంఘము అధ్యక్షులు కె రాజిరెడ్డి అన్నారు శుక్రవారం దోమ ప్రైమరి పాఠశాలలలో* …

చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలి

జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిణి  కేతావత్ లలిత కుమారి వికారాబాద్ రూరల్ జూన్ 23 జనంసాక్షి : అంగన్వాడీ కేంద్రాలకు ప్రతి రోజు చిన్నారులను పంపించాలని …

కాలనీ వాసులు అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించుకోవడం అభినందనీయము ; సుధీర్ రెడ్డి

ఎల్బీ నగర్ ( జనం  సాక్షి )        మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ పరిధిలోని శ్రీ బాలాజీ నగర్ కాలనీలో శ్రీ పోచమ్మ …

పీఏసీఎస్ డైరెక్టర్ మృతి

 మనోహరాబాద్ మండలం లోని పరికి బండ గ్రామానికి చెందిన పీస్ డైరెక్టర్ ప్రకాశ్ సింగ్ ఆకస్మిక మరణంతో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆయన కుటుంబాన్ని పరామర్శించి …

కరెంటు కోతలతో రైతులకు తప్పని ఇబ్బందులు

మల్కిజ్ గూడ మాజీ సర్పంచ్ మల్లేష్ రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జూన్23(జనంసాక్షి):- కరెంటు కోతలతో రైతులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పంటకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు తప్పడం …

దేశంలో ద్వంద్వ నీతికి చెక్ పెట్టిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ; అందెల శ్రీరాములు

ఆయన స్ఫూర్తితోనే ప్రధాని మోడీజీ 370 ఆర్టికల్ రద్దు చేశారు ఆత్మబలిదాన్ దివస్ సందర్భంగా బడంగ్ పేటలో మొక్కలు నాటిన శ్రీరాములు ఎల్బీ నగర్ (జనం సాక్షి  …

వివాహ వేడుకల్లో తెరాస బృందం.

దోమ. న్యూస్ జనం సాక్షి. దోమ మండలంలో గురువారం జరిగిన పలు వివాహాల్లో దోమ జడ్పీటీసీ కొప్పుల నాగిరెడ్డి పరిగి సొసైటి ఛైర్మెన్ శామ్ సుందర్ రెడ్డి …

ఘనంగా జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్

ఎల్బీ నగర్ (జనం సాక్షి  ) జనసంఘ్   వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్ సందర్భంగా గురువారం  ఎల్.బి నగర్ మెట్రో స్టేషన్ వద్ద …

కొనసాగుతున్న వీధుల పరిశుభ్రత..

దోమ.న్యూస్ జనం సాక్షి. దోమ గ్రామ పంచాయతీ లో వీదుల పరిశుభ్రత కోన సాగుతుందని దోమ సర్పంచ్ కె రాజిరెడ్డి తెలిపారు. పల్లె ప్రగతి అనంతరం కూడా …