రంగారెడ్డి

రైల్వే బ్రిడ్జి నిర్మాణం పనులు వెంటనే పూర్తి చేయాలని

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జనం సాక్షి జూన్ 22 మోమిన్ పేట అర్ధాంతరంగా నిలిపివేసిన  రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే పూర్తిచేసి రాకపోకలకు ఇబ్బందులు …

కాలానీలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తా : హస్తినాపురం డివిజన్ తెరాస సీనియర్ నాయకులు నారగోని

ఎల్బీ నగర్ (జనం సాక్షి  )కాలానీ లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హస్తినాపురం డివిజన్ తెరాస సీనియర్ నాయకులు నారగోని …

సలాఖ్ పూర్‌లో అరుదైన ఆత్మాహుతి శిల్పం లభ్యం

గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు మద్దూరు జూన్‌ 22 (జనంసాక్షి): మద్దూరు మండలంలోని సలాక్‌పూర్‌ గ్రామంలో అరుదైన వీరగల్లు ఆత్మాహుతి శిల్పం లభ్యమైంది. కొత్త …

అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ జాతీయ తెలంగాణ అధ్యక్షులుగా కౌలే జగన్నాథం

ఎల్బీ నగర్ (జనం సాక్షి  ) అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ జాతీయ తెలంగాణ అధ్యక్షులుగా కౌలే జగన్నాథం నియమితులయ్యారు  .ఈ మేరకు భారతీయ విశ్వకర్మ మహాసభ …

మేయర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ ప్రభుదాస్

గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి పుట్టిన రోజు సందర్భంగా మీర్పెట్ హెచ్ బి కాలనీ కార్పొరేటర్  జెరిపోతుల ప్రభుదాస్ మంగళవారం శాలువాతో సత్కరించి పుష్ప …

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం.

యోగ అనేది ఎక్సర్ సైజు కాదని అది మన మనసును,ఆత్మను,శరీరాన్ని ఏకం చేసే మహోన్నత సాధనమని యోగా టీచర్ రంజాన అన్నారు.ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా నేరెడ్ …

భారీ వర్షానికి నీట మునిగిన పెళ్లి బృందం బస్సు

ప్రయాణికులందరూ సురక్షితం వెంటనే స్పందించిన పోలీసు బృందాలు రైల్వే అధికారులు జనం సాక్షి జూన్ 21 మోమిన్ పేట భారీ వర్షానికి నీట మునిగిన పెళ్లి బృందం …

సమాజం ఎన్నటికీ మరువని ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ – ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలు

తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువలేని ఉద్యమ కారుడు, తెలంగాణ సింద్దాంత కర్త, తెలంగాణ జాతి పిత ప్రొఫెసర్ జయశంకర్ అని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అన్నారు. మంగళవారం …

అంతర్జాతీయ యోగ దినోత్సవం

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ 21 అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా మొయినాబాద్ మండలంలోని చిల్కుర్ గ్రామపరిదిలో నీ రాహుల్ క్రికెట్ గ్రౌండులో  బీజేపీ మండల అధ్యక్షుడు మామిడి …

*ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బేగరి రాజు నియామకం*

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్హైదరాబాదులో ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ప్రతినిధుల మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా దేశంలో రాష్ట్రంలో ఆలిండియా అంబేద్కర్ యువజన …