రంగారెడ్డి

కోతి దాడిలో విద్యార్థులకు గాయాలు

దుండిగల్‌: స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో ఓ కోతి విద్యార్థులపై దాడికి దిగింది. ఈఘటనలో నలుగురికి గాయాలయ్యాయి వీరికి స్థానాక ఆర్యోగ్య కేంద్రంలో చికిత్స చేయించినట్లు పాఠశాల ప్రధానొపాధ్యాయుడు. …

రోడ్డు ప్రమాదంలో 8మంది విద్యార్థులకు గాయాలు

అబ్దుల్లాపూర్‌ : హయత్‌నగర్‌ మండలం  బాటసింగారం వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ప్రమాదంలో 8మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన స్థానికులు ఆందోళనకు దిగారు. నల్గోండ …

పార్టీ నేతలతో నేడు చంద్రబాబు సమావేశం

రంగారెడ్డి :  తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నేడు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. వస్తున్న మీకోసం పాదయాత్రలో భాగంగా ఆయన బసచేసిన రంగారెడ్డి జిల్లా వీర్లపల్లిలో …

విద్యుత్‌ సర్‌ ఛార్జీలను ఎత్తివేయాలి

కుత్బుల్లాపూర్‌ : పెంచిన విద్యుత్‌ సర్‌ఛార్జీలను, కోతలను ఎత్తివేయాలని కోరుతూ కుత్బుల్లాపూర్‌ సీపీఐ అధ్వర్యంలో జీడిమెట్ల సబ్‌స్టేషన్‌ ముందు ధర్నా నిర్వహించారు. నియోజక వర్గ కార్యదర్శి ఐలయ్య, …

రూ. 1. 18 కోట్లతో ఉడాయించిన మహిళ

షాపూర్‌నగర్‌ : చిట్టీల పేరుతో రూ. 1.18 కోట్లను తీసుకోని ఓ మహిళ పరారైంది. చింతల్‌వాణి నగర్‌కు చెందిన మహేశ్వరి చిట్టీల పేరుతో దాదాపు 43 మంది …

పార్టీ ఆదేశిస్తే లోక్‌సభకు పోటీచేస్తాం : యనమల

రంగారెడ్డి: బీసీ డిక్లరేషన్‌ ప్రకారం వచ్చే ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేయనున్నట్లు తెదేపా నేత యనమల రామకృష్ణుడు తెలియజేశారు. పార్టీ ఆదేశిస్తే సీనియర్లమంతా లోక్‌సభకు పోటీ చేస్తామని …

రాజన్న.. చంద్రన్నవి చీకటి రాజ్యాలు

మనకు కావాల్సింది తెలంగాణ రాజ్యం యుద్దం చేసేవాడి చేతిలో కత్తి పెట్టండి ప్రమాదమంచున కిరణ్‌ సర్కార్‌ హైదరాబాద్‌,నవంబర్‌15 (జనంసాక్షి) : మనకు కావాల్సింది తెలంగాణ రాజ్యం తప్ప …

సీమాంధ్ర పార్టీలో తెలంగాణ సాధించలేం : హరీశ్వర్‌రెడ్డి

రంగారెడ్డి : సీమాంధ్ర పార్టీలో ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించలేమని పరిగి ఎమ్మెల్యే  కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన పరిగిలో జరిగిన టీఆర్‌ఎస్‌ బహిరంగం సభలో …

రెండు రాజ్యాలే తెలంగాణను ముంచినయి : కేసీఆర్‌

రంగారెడ్డి: రాజన్న రాజ్యం, చంద్రన్న రాజ్యం రెండూ తెలంగాణను నిలుపునా ముంచాయని టీఆర్‌ఎస్‌ అధినేత కే. చంద్రశేఖర్‌రావు ఆరోపించారు. తెలంగాణకు అన్యాయం చేసిందే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, టీడీపీ …

తెరాస గూటికి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా పరిగి ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి తెరాస గూటికి చేరారు. కేసీఆర్‌ కుమారుడు, ఎమ్మెల్యే కె.తారక  రామారావు సమక్షంలో తెరాస సభ్యతం తీసుకున్నారు.