రంగారెడ్డి

*నాగార్జున సాగర్ ఎడమ కాలువ గండిని త్వరితగతిన పూర్చడంలో ఎన్ఎస్పి అధికారుల విఫలం.

 సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పారేపల్లి శేఖర్ రావు* నేరేడుచర్ల(జనంసాక్షి)న్యూస్.నాగార్జునసాగర్ ఎడమకాలువ కు గండిపడి పది రోజులు గడుస్తున్నప్పటికీ నేటికీ గండి పూడ్చకపోవటం వలన పంట …

జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో కాంగ్రెస్ మండల నాయకులు

శంకరా పట్నం జనం సాక్షి సెప్టెంబర్ 17 శంకరపట్నం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపి గోనిబసవయ్య ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలో జాతీయ …

నెన్నెల ప్రాథమిక పాఠశాలలో జెండా ఆవిష్కరణ.

.పోటో: జాతీయజెండాకు వందనం చేస్తున్న ఉపాద్యాయులు, విద్యార్థులు. నెన్నెల, సెప్టెంబర్17,(జనంసాక్షి) నెన్నెల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో శనివారం తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవం సందర్భంగా జాతీయజెండా …

అంగన్వాడీ కేంద్రంలో పోషణ అభియాన్ కార్యక్రమం*

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన పోషణ అభియాన్ పథకం గర్భిణీ స్త్రీలకు,బాలింతలకు,చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని  అంగన్వాడీ టీచర్ చింతమళ్ళ ప్రీతి అన్నారు.శుక్రవారం పోషణ అభియాన్ …

సభ్యత్వ నమోదు చేపట్టిన యుటిఎఫ్

జనం సాక్షి, వంగూర్: యూటీఎఫ్ సభ్యత్వ క్యాంపెన్ లో భాగంగా శుక్రవారం డిండిచింతపల్లి ఉమ్మాపూర్, నిజాంబాద్, తిప్పారెడ్డిపల్లి, సర్వారెడ్డిపల్లి పాఠశాలలో ఉపాధ్యాయులచే సభ్యత్వ నమోదు చేయించారు. ఈ …

*పేద ప్రజలకు ( సీఎం.ఆర్.ఎఫ్) చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే*

మద్దూర్ (జనంసాక్షి ): కొడంగల్ ఎమ్మెల్యే పార్టీ  కార్యాలయంలో కొడంగల్ నియోజకవర్గానికి చెందిన 130 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 50 లక్షల 15వేల  రూపాయల …

చేప పిల్లలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర……

టేకుమట్ల.సెప్టెంబర్16(జనం సాక్షి)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల,చిట్యాల మండలాలలోని చేప పిల్లలు ఎమ్మెల్యే …

చరిత్రను వక్రీకరిస్తున్న పాలకులు

సెప్టెంబర్ 17 ముమ్మాటికి తెలంగాణ విద్రోహ దినమే  –  సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా జిల్లా కన్వీనర్ కొత్తపల్లి శివకుమార్ సూర్యాపేట (జనంసాక్షి): సెప్టెంబర్ 17 ముమ్మాటికి తెలంగాణ …

కుటుంబ కలహం – వ్యక్తి ఆత్మహత్య

రామారెడ్డి   జనంసాక్షీ    సెప్టెంబర్ 16  : కుటుంబ కలహాలు క్షణికావేశంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన ఘటన రామారెడ్డి  మండల కేంద్రంలో గురువారం …

జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా నియోజకవర్గ భారీ ర్యాలీ

జనం సాక్షి: నర్సంపేట తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 16,17,18 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో నర్సంపేట …