రంగారెడ్డి

పేదల పాలిట సంజీవని సీఎం రిలీఫ్ ఫండ్.

మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి. తాండూరు సెప్టెంబర్ 14(జనంసాక్షి) పేదల పాలిట సంజీవినిగా సీఎం రిలీఫ్ ఫండ్ నిలిచిందని మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి …

కొమటిపల్లిలో నులిపురుగుల నిర్మూలన మాత్రల పంపిణీ….

గ్రామ సర్పంచ్ నీలం యాకయ్య ఆధ్వర్యంలో కేసముద్రం సెప్టెంబర్ 15 జనం సాక్షి / జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం పురస్కరించుకొని గురువారం మండలంలోని కోమటిపల్లి గ్రామ …

దేశాభివృద్ధిలో ఇంజనీర్లది కీలక పాత్ర

– రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ సూర్యాపేట (జనంసాక్షి): దేశాభివృద్ధిలో ఇంజనీర్లు కీలక పాత్ర పోషించారని రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.గురువారం ఇంజనీర్స్ …

ముదిరాజ్,బెస్త, మత్సకారుల ఆర్థిక అభివృద్ధే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం..

–ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్… ఎల్కతుర్తి 15 సెప్టెంబర్ జనం సాక్షి ఎల్కతుర్తి మండలం గోపాల్ పూర్ గ్రామ చెరువులో చేప పిల్లలను ఎమ్మెల్యే వొడితల సతీష్ …

పార్థివ దేహానికి పూలమాలవేసి వారి కుటంబసభ్యులకు పరామర్శ

మోత్కూరు సెప్టెంబర్ 15 జనంసాక్షి : అడ్డగూడూరు మండలం రాపాక(డి) గ్రామంలో మాజీ ఉపసర్పంచ్ సూరారం పాపయ్య తల్లి సూరారం రామచంద్రమ్మ మరణించగా పార్థివ దేహానికి పూలమాలవేసి …

వ్యక్తిగత పరిశుభ్రతతోనే చిన్నారుల్లో నులిపురుగులను నివారించవచ్చు

యాచారం జెడ్పిటిసి చిన్నోళ్ల జంగమ్మ యాదయ్య రంగారెడ్డి /ఇబ్రహీంపట్నం ,(జనం సాక్షి) వ్యక్తిగత పరిశుభ్రత తోనే చిన్నారుల్లో నులి పురుగులను నివారించవచ్చని యాచారం జడ్పిటిసి చిన్నోళ్ల జంగమ్మ …

మట్టిని అమ్ముకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న మాజీ కౌన్సిలర్ శంకర్ నాయక్.

 ట్రాక్టర్ ల తో అక్రమ మట్టి దందా రంగారెడ్డి ఇబ్రహీంపట్నం:-(జనంసాక్షి) : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని తట్టి ఖానా కు వెళ్లే దారిలో అక్రమంగా  …

తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు నిర్ణయం పై హర్షం

జహిరాబాద్ సెప్టెంబర్ 15( జనం సాక్షి): తెలంగాణ కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం పై …

వినాయక లడ్డూను కైవసం చేసుకున్న ముస్లిం సోదరుడు

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):-  హిందువుల సంస్కృతి  సంప్రదాయాలను గౌరవిస్తూ ముస్లిం సోదరుడు వినాయక లడ్డు ప్రసాదాన్ని వేలం పాటలో  మహమ్మద్ జావేద్  గురువారం కైవసం చేసుకున్నాడు. మండల పరిధిలోని నాజ్ …

బి ఎన్ ఆర్ ట్రస్టు అద్వర్యంలో పేద విధ్యార్థుల ఉన్నత చదువుల కోసం నిరంతర సహకారం

 బిఎన్ రెడ్డి ట్రస్ట్ మెంబెర్ సర్పంచ్ ల ఫోరమ్ యాచారం మండల అధ్యక్షులు కంబాలపల్లి ఉదయశ్రీ రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- బి ఎన్ ఆర్ ట్రస్టు అద్వర్యంలో పేద విధ్యార్థుల …