రంగారెడ్డి

ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు

ఇబ్రహీంపట్నంలో విద్యార్థులతో భారీ ర్యాలీ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం హర్షణీయం: ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను పురస్కరించుకొని రంగారెడ్డి …

ప్రజల వద్దకు ఆర్టీసీ డిఎం అర్పిత

ఎల్కతుర్తి సెప్టెంబర్ 16 జనం సాక్షి ఎల్కతుర్తి బస్టాండ్ కూడలి వద్ద ప్రజల వద్దకే ఆర్టీసీ అని నినాదంతో కళాకారుల బృందంతో ప్రజలకు అవగాహన ఏర్పాటు చేయడం …

టిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరిన కోరుట్ల విశ్వబ్రాహ్మణ స్వర్ణకార యువకులు

మెట్పల్లి టౌన్ , సెప్టెంబర్ 16 (జనం సాక్షి) జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే , జగిత్యాల …

తెరాస నాయకుల ఆధ్వర్యంలో నులిపురుగుల మాత్రల పంపిణీ.

  ఫోటో.. అంగన్వాడీ పిల్లలకు నులీపురుగు మాత్రలు పంపిణీ చేస్తన్న దృశ్యం… రుద్రూర్ (జనంసాక్షి) :- రుద్రూర్ మండల కేంద్రంలోని జేయన్ సీ కాలనీలో గల ప్రైమరీ …

ఇచ్చే గడువు దాటిన అందని రేషన్ బియ్యం

.. లబోదిబో అంటున్న వినియోగదారులు బచ్చన్నపేట సెప్టెంబర్ 15 (జనం సాక్షి) పేదల కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ సరుకులు ప్రతినెల రెండు మూడు …

మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా ఎంపిటిసి కలిమిచర్ల గోపాల్ గుప్తా ..

– వైస్ చైర్మన్ ఎంపిక పట్ల హర్షం. ఊరుకొండ, సెప్టెంబర్ 15 (జనంసాక్షి): ఊరుకొండ మండల పరిధిలోని రాంరెడ్డి పల్లి గ్రామ ఎంపీటీసీ సభ్యులు కలిమిచర్ల గోపాల్ …

గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం

.చంటి పిల్లలకు అక్షరాభ్యాసం సంక్షేమ పథకాలు ప్రతి ఇంటింటికి చేరాలి శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 15 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను అర్హులు …

పరిసరాల పరిశుభ్రత

కొండపాక (జనంసాక్షి) సెప్టెంబర్ 15; రోగాల బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని మంగోల్ సర్పంచ్ కిరణ్ కుమార్ చారి అన్నారు . …

బస్టాండ్లో బాత్రూం ఉన్నట్టా..? లెన్నట్టా…?

-పట్టించుకోని డి ఎమ్.. –గోస పడుతున్న మహిళా ప్రయాణికులు. –జిల్లా ఉన్నత అధికారులైన పట్టించుకోండి… ఎల్కతుర్తి 15 సెప్టెంబర్ జనంసాక్షి రోజు రోజుకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి …

: సెప్టెంబర్ 17 ముమ్మాటికి విద్రోహమే. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కొత్తగూడ. గంగారం. ఎస్ డి ఎల్ సి కమిటీ కార్యదర్శి పుల్లన్న

గంగారం సెప్టెంబర్ 15 (జనం సాక్షి) 1948 సెప్టెంబర్ 17న జరిగింది విలీనమ. లేక విమోచన. లేక విద్రోహమ. అంటూ ప్రతి ఏడాది చర్చ జరుగుతూనే ఉంది. …