రంగారెడ్డి

ప్రజలే నా ఆస్థి..పేదల బ్రతుకు మార్చడం నా ద్యేయం..

వెంకటాపూర్(రామప్ప)సెప్టెంబర్15(జనం సాక్షి):- తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఈనెల 18న ముగింపు కార్యక్రమం రామప్ప వైభవం పేరుతో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ ప్రాంగణంలో …

బీజేవైయం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

జహీరాబాద్ సెప్టెంబర్ 15 (జనంసాక్షి)సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం అధికారంగా  ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్  పిలుపు మేరకు జహీరాబాద్ బీజేవైఎం ఆధ్వర్యంలో  …

నూతన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు నామకరణం చేయడం చరిత్రత్మక నిర్ణయం

– యాసం హరీష్ తెరాస పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి,మాదిగ జేఏసీ జిల్లా యూత్ ప్రధానకార్యదర్శి. మంగపేట,సెప్టెంబర్ 15 (జనంసాక్షి):- దేశ రాజధాని న్యూఢిల్లీలో నూతనంగా …

వెంకటాపూర్ మండలం లోని పంటలను పరిశీలించిన డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు కే. శ్రీపాల్

వెంకటాపూర్(రామప్ప) సెప్టెంబర్15(జనం సాక్షి):- గురువారం రోజున వెంకటాపూర్ మండలంలోని వెంకటాపూర్,లక్ష్మిదేవిపేట గ్రామాలలో ములుగు డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు కే. శ్రీపాల్ మండలంలోని పత్తి, మిరప, వరి …

సమైక్యత దినోత్సవాలను దిగ్విజయం చేయాలి.

జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య మూడు రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు. 16 న  ప్రేమ్ నగర్ నుండి డిగ్రీ కళాశాల వరకు 15,000 మందితో ర్యాలీ. 17న …

పింఛన్ల పంపిణీ

పిఎఫ్ కలిగి ఉన్న బీడీ కార్మికులకు నిరాశ రామారెడ్డి   జనం సాక్షి  సెప్టెంబర్ 15 రామారెడ్డి మండల కేంద్రంలో నూతన పింఛన్దారులకు పింఛన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే …

బోయిన్ పల్లి ఎస్ ఐ అభిలాష్ కు ఎస్ పి రాహుల్ హెడ్డే ప్రశంస పత్రం అందజేత

బోయిన పల్లి సెప్టెంబర్ 15 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ రాష్ట పోలీసు శాఖ చేపట్టిన ఫంక్షనల్ వర్టికల్స్ పటిష్ట అమలు పరుస్తూ సాంకేతిక …

బాధిత కుటుంబానికి అండగా టిఆర్ఎస్ పార్టీ..

సర్పంచ్ పాతర్ల సుదర్శన్. ఊరుకొండ, సెప్టెంబర్ 14(జనం సాక్షి): బాధిత కుటుంబ సభ్యులకు టిఆర్ఎస్ పార్టీ ఎల్లవేళల అండగా ఉంటుందని సర్పంచ్ పాతర్ల సుదర్శన్ అన్నారు. బుధవారం …

” రజాకార్ల దాష్టికం… తెలంగాణ ప్రజానీకం మరువబోదు – బిజెపి నేత గజ్జల యోగానంద్”

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబర్ 14( జనంసాక్షి): తెలంగాణ ప్రాంత ప్రజలపై, ముఖ్యంగా హిందువులపై నిజాం నవాబు ఆధీనంలోని ముష్కర మూక సాగించిన దాడులు, అరాచకాలు తెలంగాణ చరిత్ర, భారతదేశ …

గ్రామీణాభివృద్ధి సంస్థ (డీ.ఆర్.డీ.ఏ), మెప్మా అధికారులతో రాష్ట్ర విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్షా సమావేశం

రంగారెడ్డి ఇబ్రహీంపట్నం (జనం సాక్షి):- స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వపరంగా నిర్వహించే కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గ్రామీణాభివృద్ధి సంస్థ …