రంగారెడ్డి

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మేడిపల్లి గ్రామ ఆసరా లబ్ధిదారులు

రంగారెడ్డి ఇబ్రహీంపట్నం (జనం సాక్షి):- తెలంగాణ ప్రభుత్వం నూతనంగా అర్హులైన వారికి ఆసరా పింఛన్లు మంజూరు చేయడం వల్ల లబ్దిదారులు యాచారం మండలం మేడిపల్లి నక్కర్త గ్రామ …

పోషకాహార వారోత్సవాలు..

కేసముద్రం సెప్టెంబర్ 5 జనం సాక్షి /  మండలంలోని క్యాంపు తండా గ్రామ పంచాయతీ పరిధి మాతృ తండా ప్రాథమిక పాఠశాలలో మంగళవారం నాడు అంగన్వాడీ ఆధ్వర్యంలో …

చింతలకుంట యూత్ ఆధ్వర్యంలో ఘనంగా జడ్పీ చైర్‌ పర్సన్‌ సరితా తిరుపతయ్య జన్మదిన వేడుకలు

ధరూర్ సెప్టెంబరు 06 (జనంసాక్షి):- : జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత తిరుపతయ్య  జన్మదిన వేడుకలను మంగళవారం చింతలకుంట యువత ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. …

బతుకపల్లి స్కూల్  టీచర్స్ కు సంబంధించిన శిక్షణ కార్యక్రమం జరిగినది

పెగడపల్లి సెప్టెంబర్ 06(జనం సాక్షి ) పెగడపల్లి మండలంలోని బతుకపల్లి స్కూల్  ప్రాథమికోన్నత స్థాయిలో కాంప్లెక్స్ లో ఈరోజు లాంగ్వేజ్ టీచర్స్ కు సంబంధించిన శిక్షణ కార్యక్రమం …

డిపాజిట్ల సేకరణమహోత్సవం కార్యక్రమం

సంగారెడ్డి టౌన్ జనం సాక్షి సంగారెడ్డి పట్టణం లోని ఏపీజీవీబీ రీజనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో డిపాజిట్ల సేకరణ మహోత్సవ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీ కార్యక్రమంలో భాగంగా రీజనల్ …

ట్రస్మా ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు ఘన సన్మానం

రామకృష్ణాపూర్, (జనంసాక్షి): క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని తవక్కల్ హైస్కూల్లో మంచిర్యాల జిల్లా ప్రైవేట్ పాఠశాలల సంఘం ట్రస్మా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని …

బోయిన్ పల్లిలో నూతన ఎస్ ఎచ్ ఒ కార్యాలయం ను ప్రారంభించిన జిల్లా ఎస్ పి రాహుల్ హెగ్డే

బోయిన్ పల్లి సెప్టెంబర్ 06 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్లా జిల్లా బోయిన్ పల్లి పోలిస్ స్టేషన్ లో మంగళ వారం రోజున జిల్లా ఎస్పీ రాహుల్ …

గల్లీక గణేశుడికి ఘనంగా వీడ్కోలు

చండ్రుగొండ జనంసాక్షి (సెప్టెంబర్ 06) మండల కేంద్రమైన చండ్రుగొండ బ్రాహ్మణ వీధిలో 15ఏళ్ల లోపు పిల్లలు కుల మతాలకు అతీతంగా ఏర్పాటు చేసిన గణేశుడికి పెద్దల ప్రోత్సాహం …

ఉత్తమ ఉపాధ్యాయుడి కి సన్మానం.

ఏటూరినాగారం,సెప్టెంబర్ 5(జనంసాక్షి):- ఏటూరునాగారం మండలం, చిన్న బోయినపల్లి గ్రామ నివాసి సత్యనారాయణ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయులు గా …

ఒక సంవత్సరం జైలు శిక్ష

జనం సాక్షి కథలాపూర్ కథలాపూర్ మండల కేంద్రంలో గంగాధర్ గుడుంబా అమ్ముతున్నారని పట్టుకున్న సీఐ రాధా ఎమ్మార్వో ముందు బైండోవర్ చేయగా సంవత్సరం జైలు శిక్ష విధిస్తున్నట్లు …