రంగారెడ్డి

రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న కెసిఆర్..

మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 4 తెలంగాణ మాటల మాంత్రికుడు, మాయ, జూట మాటలతో తెలంగాణను నాశనం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ …

ఆదుకుంటారా..ఆగం చేస్తారా..

– ఎన్నాళ్లు ఈ ఆరండ గోస… – 18 రోజులుగా రిలే నిరాహారదీక్ష చేస్తున్నా అధికారులకు చలనం లేదా… – గోదావరి వరద బాధితుల ఆవేదన.  – …

అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే

,,జనం సాక్షి ,,చిన్న శంకరం పేట్,, సెప్టెంబర్ 4,, మండలం లోని శాలిపేట్ గ్రామ అభివృద్ధి కై ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి 87.50 లక్షల రూపాయలు నిధులు …

విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం ప్రారంభించిన సబ్ ఇన్స్పెక్టర్ దాస సుధాకర్

  జనంసాక్షి / చిగురుమామిడి – సెప్టెంబర్ 4: మండల కేంద్రంలోని బస్టాండ్ పక్కన గల శ్రీ పార్వతి చంద్రశేఖర ఆలయంలో శాంతినగర్ గణేష్ ఉత్సవ కమిటీ …

అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పది..

  ముఖ్య అతిథులుగా ఎంపీపీ చంద్రమోహన్, సర్పంచ్ బట్టు శ్రీనివాస్ కేసముద్రం సెప్టెంబర్ 4 జనం సాక్షి / అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పది అని …

ఆదిదేవ ఆధ్వర్యంలో శ్రీ సూక్త హవనం హోమం..

కేసముద్రం సెప్టెంబర్ 4 జనం సాక్షి /స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణలో ఆదిదేవ వెల్ఫేర్ అసోసియేషన్, రైల్వే ఎంప్లాయిస్, గణేష్ ఉత్సవ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన …

దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది ,

రుద్రూర్ (జనంసాక్షి): రుద్రూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక లో శనివారం రోజున 16 మంది లబ్ధిదారులకు శాదిముభారక్ చెక్కులను ఎంపీపీ అక్కపల్లి సుజాత నాగేందర్ మరియు …

సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి

అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ మానకొండూరు,( జనం సాక్షి) సాధారణ ప్రసవాలను ప్రోత్సహించి సిజేరియన్ ఆపరేషన్లను తగ్గించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అదనపు కలెక్టర్ గరిమ …

ఇబ్రహీంపట్నం ఘటనపై తీన్మార్ మల్లన్న ఆగ్రహం

 ఇబ్రహీంపట్నం ఘటనకు మంత్రి హరీష్ రావు బాధ్యత వహించాలి  ముఖ్యమంత్రి బాధిత కుటుంబ సభ్యుల కాళ్లు మొక్కి క్షమాపణ కోరాలి.  మంత్రివర్గ సమావేశాల్లో ఘటనపై చర్చ జరగాలి. …

ఫోటో, వీడియో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నిమజ్జనం

            పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 03 (జనం సాక్షి): మణుగూరు మండల ఫోటో, వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు …