రంగారెడ్డి

టీచర్స్ డే సందర్భంగా ఔదార్యం చాటుకున్న పూర్వ విద్యార్థులు..

కేసముద్రం సెప్టెంబర్ 5 జనం సాక్షి/మండలానికి చెందిన గాజుల రవి (ప్రజా జ్యోతి రిపోర్టర్ )ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై వైద్య సేవల నిమిత్తం నిమ్స్ (హైదరాబాద్) …

ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ప్లాంట్, స్టేషనరీ వితరణ

రామకృష్ణాపూర్, (జనంసాక్షి): ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జి. ఎస్. ఆర్. ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, రామకృష్ణాపూర్ సింగరేణి ఆసుపత్రి మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ రాజా రమేష్ బాబు …

అర్హులందరికీ ఆసరా పింఛన్లు

గ్రామసభలో సర్పంచ్ సరస్వతి అశ్వరావుపేట సెప్టెంబర్ 5 ( జనం సాక్షి) అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లు వస్తాయని, దరఖాస్తు చేసుకోవాలని సర్పంచ్ సరస్వతి ప్రజలను …

అంగన్వాడి సెంటర్ కు ప్రహరీ నిర్మించండి

అశ్వరావుపేట, సెప్టెంబర్ 5( జనం సాక్షి ) తిరుమల కుంట అంగన్వాడి 2 సెంటర్ కు ప్రహరి గోడ నిర్మించాలని కోరుతూ తల్లులు వినతి పత్రాన్ని సర్పంచ్ …

పినపాక నియోజకవర్గం లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన.

బూర్గంపహాడ్ సెప్టెంబర్ 04 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం లో సోమవారం అనగా ది: 05-09-2022 ఉదయం గం”09:00ని”ల నుండి మధ్యాహ్నం గం”03:00 ని”ల …

రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న కెసిఆర్..

మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 4 తెలంగాణ మాటల మాంత్రికుడు, మాయ, జూట మాటలతో తెలంగాణను నాశనం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ …

ఆదుకుంటారా..ఆగం చేస్తారా..

– ఎన్నాళ్లు ఈ ఆరండ గోస… – 18 రోజులుగా రిలే నిరాహారదీక్ష చేస్తున్నా అధికారులకు చలనం లేదా… – గోదావరి వరద బాధితుల ఆవేదన.  – …

అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే

,,జనం సాక్షి ,,చిన్న శంకరం పేట్,, సెప్టెంబర్ 4,, మండలం లోని శాలిపేట్ గ్రామ అభివృద్ధి కై ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి 87.50 లక్షల రూపాయలు నిధులు …

విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం ప్రారంభించిన సబ్ ఇన్స్పెక్టర్ దాస సుధాకర్

  జనంసాక్షి / చిగురుమామిడి – సెప్టెంబర్ 4: మండల కేంద్రంలోని బస్టాండ్ పక్కన గల శ్రీ పార్వతి చంద్రశేఖర ఆలయంలో శాంతినగర్ గణేష్ ఉత్సవ కమిటీ …

అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పది..

  ముఖ్య అతిథులుగా ఎంపీపీ చంద్రమోహన్, సర్పంచ్ బట్టు శ్రీనివాస్ కేసముద్రం సెప్టెంబర్ 4 జనం సాక్షి / అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పది అని …