రంగారెడ్డి

అధికారులు హాజరు కాలేదని సివిల్ రైట్స్ డే. బై కాట్

జనం సాక్షి, శంకరపట్నం,మండల స్థాయి అధికారులు హాజరు కాలేదని ముత్తారం గ్రామంలో మంగళవారం పౌరహక్కుల దినోత్సవ వేడుకలను బైకాట్ చేసినట్టు అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కనకం శంకర్ …

ప్రజలపై అమ్మవారి దీవెనలు ఉండాలి

 బషీరాబాద్ ఆగస్టు 30,(జనం సాక్షి) బషీరాబాద్ మండల పరిధిలో మంతన్ గౌడ్  తండాలో మంగళవారం రోజున గ్రామస్తుల ఆధ్వర్యంలో సహస్ర చండీయాగం తండావాసులు నిర్వహించారు. ఈ సందర్భంగా …

మోత్కుర్ కట్ట మైసమ్మ దేవాలయంలో చోరి

దోమ ఆగష్టు 30(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని మోత్కూర్ గ్రామ సమిపంలొ గల కట్ట మైసమ్మ దేవాలయంలో చోరి జరిగింది.దోమ  SI విశ్వజన్  తెలిపిన వివరాల …

నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమం.

యం. పి. పి. అనుసుజమ్మ. దోమ ఆగష్టు 30 ( జనం సాక్షి)   మండల పరిధిలోని గుండాల నుండి పలుగు తండ గ్రామం వరకు  నూతన …

ఈ చిన్నారులకు తల్లి లేని లోటు తీర్చేదెవరు?

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించడంతో మాడుగుల మండలం కొలుకుల పల్లి గ్రామానికి చెందిన మేరావత్ మౌనిక, ఇబ్రహీంపట్నం మండలం సీతారాం పేటకు చెందిన లావణ్య, మంగళవారం …

మట్టి విగ్రహాలు ముద్దు.

మల్కాజిగిరి.జనంసాక్షి.ఆగస్టు30 పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులనే పూజించాలని స్థానిక టిఆర్ఎస్ నేత మేకల రాము యాదవ్ అన్నారు.జిహెచ్ఎంసి,గౌతమ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్,గౌతమ్ నగర్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ …

తెలంగాణలో ఇలాంటి ఘటన జరగటం ఇదే తొలిసారి..

..కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం, డబల్ బెడ్ రూమ్ ఇల్లు వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు   రంగారెడ్డి/ ఇబ్రహీంపట్నం ,(జనం సాక్షి …

కుల రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలి:పౌర హక్కుల దినోత్సవంలో ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి

జనం సాక్షి / చిగురుమామిడి – ఆగష్టు 30: కుల రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి అన్నారు.మండలంలోని …

ఆదిభట్ల మున్సిపాలిటీలో పర్యటించిన కేంద్ర అమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి దేవిసేన్ చవాన్

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, (జనంసాక్షి):- పార్లమెంట్ ప్రవాస యోజన కార్యక్రమంలో భాగంగా 3వ రోజు రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీలో  కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి భవనగిరి పార్లమెంట్ …

వైద్యుల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన సుష్మ కుటుంబ సభ్యులను జడ్పిటిసి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- మంచాల మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన మైలారం సుష్మ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలుసుకున్న జడ్పిటిసి మర్రి …