రంగారెడ్డి

2002లో సర్వే ఆధారంగా రైతులకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలి

*2002లో సర్వే ఆధారంగా రైతులకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలి- బహదూర్ గుడ గ్రామ రైతులు* *రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) : 2002లో చేసిన సర్వే …

వివాదంలో ఉన్న భూమిని…

– పరిమితికి మించి… పర్మిషన్లు ఇచ్చి… – ఊరుకొండ పంచాయతీ కార్యదర్శి సస్పెండ్. ఊరుకొండ, ఆగస్టు 29 (జనం సాక్షి): ఊరుకొండ మండల కేంద్రం లో విధులు …

ఘనంగా మాతృభాషా దినోత్సవ వేడుకలు

జనం సాక్షి కథలాపూర్ కథలాపూర్ మండలంలోని తండ్రియాల గ్రామంలో నీ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మాతృభాష దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీను …

వాడి వేడిగా సాగిన జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే

జనం సాక్షి, వంగూర్: మండల కేంద్రంలో జనరల్ బాడీ సమావేశం ఎంపీపీ భీమమ్మ లాలూ యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం వాడివేడిగా సాగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే గువ్వల …

సీపీఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

-సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు కట్ట బోయిన శ్రీనివాస్ మహబూబాబాద్ బ్యూరో-ఆగస్ట్29(జనంసాక్షి) భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభలు సెప్టెంబర్ నాలుగు నుండి …

కుని ఆపరేషన్ చేసి మహిళల మరణానికి కారణం అయిన డాక్టర్లపై చర్య తీసుకోవాలి

మాదగోని జంగయ్య గౌడ్ రంగారెడ్డి /ఇబ్రహీంపట్నం, (జనం సాక్షి) కుని ఆపరేషన్ చేసి మహిళల మరణానికి కారణం అయిన డాక్టర్లపై చర్య తీసుకోవాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర …

ప్రజావాణి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

అదనపు కలెక్టర్. శ్రీనివాస్ రెడ్డి యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి ప్రజావాణిలో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని  జిల్లా రెవెన్యూ …

దయన్న ప్రజా జీవితానికి 40 ఏళ్లు….. పుస్తకావిష్కరణ చేసిన జలగం శేఖర్

లక్షలాదిమంది ప్రేమను గుండెలో నింపుకున్న ఓట మెరుగని నాయకుడు.. బుడిబుడి నడకలు వేస్తున్న రాజకీయ నాయకులకు ఆదర్శం దయన్న పెద్దవంగర ఆగస్టు  29(జనం సాక్షి )సోమవారం తొర్రూరు …

ప్రతి మొక్కకు బయో ఫెన్సింగ్

సర్పంచ్ కె రాజిరెడ్డి దోమ ఆగష్టు 29 ( జనం సాక్షి) నాటిన ప్రతి మొక్కకు బయో ఫెన్సింగ్ తప్పని సరి అని దోమ సర్పంచ్ కె …

పిఎసిఎస్ మార్ట్ కు భూమి పూజ

వెంకటాపూర్  (రామప్ప) జనం సాక్షి : మండల కేంద్రంలోని పి.ఎ.సి.ఎస్ మార్ట్ కు  సోమవారం సర్పంచ్ మెడబోయిన అశోక్ భూమి పూజ చేశారు. పిఎసిఎస్ చైర్మన్ కాసర్ల …