రంగారెడ్డి

అరుట్ల చెర్వు కట్టపై బీటీ రోడ్డు పనులు మొదలు పెట్టాలి

మాదగోని జంగయ్యగౌడ్ రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం(జనంసాక్షి):- మంచాల మండలం అరుట్ల గ్రామంలో చెరువు కట్టపై బీటి రోడ్డు పనులను వెంటనే మొదలు పెట్టాలని గ్రామస్తులు మాదగోని జంగయ్య గౌడ్ అన్నారు …

ఓటర్ కార్డుకు ఆధార్ నెంబర్ అనుసంధానం చేసుకోండి

తహసీల్దార్ చిన్నప్పలనాయుడు తాండూరు రూరల్ ఆగస్టు 28 ( జనం సాక్షి): ప్రతి ఒక్కరూ తమ తమ ఓటర్ కార్డుకు ఆధార్ నెంబర్ ను అనుసంధానం చేసుకోవాలని …

నానాటికి సాగరుల జీవన విధానం మరింత దిగువకు చేరుతుంది

సాగరులను బి సి (ఏ) లో చేర్చాలి ఇబ్రహీంపట్నం లో సాగరసంగం రాష్ట్ర స్థాయి సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్ డిమాండ్ రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- తెలంగాణ …

30న విచారణకు హాజరు కావాలి

మంథని, ఆగస్ట్ 28 (జనంసాక్షి):- మంథని ఎంపిడిఓ, మంథని మండల పంచాయతీ అధికారి ఈ నెల 30న స్వయంగా విచారణకు హాజరు కావాలని సమాచార కమిషన్ నోటీసులు …

బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి

మర్పల్లి ఆగస్టు 28 (జనం సాక్షి) మర్పల్లి మండల పరిధిలోని బిల్కల్ గ్రామంలో ఎంపీటీసీ భర్త నర్సింలు గుండె చికిత్స చేసుకొని ఇంటికి వచ్చారు. మరియు అదే …

ఫోటో రైట్ అప్ లబ్ధిదారులకు పెన్షన్ మంజూరి పత్రాలను అందజేస్తున్న ఎమ్మెల్యే సుంకే రవి శంకర్

పెన్షన్ల వయోపరిమితి తగ్గింపు చరిత్రలో నిలిచిపోతుంది ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నs ఘనత కెసిఆర్ కి దక్కుతుంది చొప్పదండిలో ఆసరా పింఛన్ లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ …

ధర్మేందర్ సింగ్ మృతదేహం లభ్యం

జైనథ్ జనం సాక్షి ఆగస్ట్ 28 జైనథ్ మండల లో డొల్లర గ్రామానికి దగ్గరలో ఉన్న పెన్గంగా నది తీరానికి స్నేహితునితో కలిసి పెన్గంగా నది చూడడానికి …

అసరా పెన్షన్ కార్డులు పంపిణీ చేసిన శాసన సభ్యులు. జజల సురేందర్

ముఖ్యమంత్రి. కె సి ఆర్  చిత్ర పటానికి  పాలభి షేకం చేసిన  మహిళలు ఎల్లారెడ్డి 26 ఆగస్ట్  జనం సాక్షి.  ఎల్లారెడ్డి మండలం లోని తిమ్మారెడ్డి గ్రామంలో …

మధ్యాహ్నం భోజనం పరిశీలించిన ఎంపీడీవో వెంకటేశం

రా lయికోడ్ జనం సాక్షి ఆగస్టు రాయికోడ్ మండలం ఇటికేపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి మధ్యాహ్న భోజనం పరిశీలించిన …

ఫోటో రైట్ అప్: మాట్లాడుతున్న మునిగల రమేష్

సిపిఎం  క్లాసులను జయప్రదం చేయాలి … సిపిఎం మండల కార్యదర్శి మునిగెల రమేష్ స్టేషన్ ఘనపూర్, ఆగస్టు 27, ( జనం సాక్షి ) : ఈనెల …