రంగారెడ్డి

ఇరుముడితో స్వాములు

భీమదేవరపల్లి మండలం ఆగస్టు (27) జనంసాక్షి న్యూస్ ఘనంగా శ్రీ వీరభద్ర నక్షత్ర దీక్ష మాల విరమణ  తెలంగాణలో ప్రసిద్ధి చెందిన భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ శ్రీ …

గ్రామ రెవెన్యూ సహాయకుల 34వ

నిరవధిక సమ్మె…. వెంకటాపూర్(రామప్ప)ఆగస్టు27 (జనం సాక్షి):- తెలంగాణ రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ నిర్ణయం మేరకు మండల కేంద్రంలో గ్రామ రెవెన్యూ సహాయకులుకు ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి 3 హామీలు …

రెతులు పిఎం కిసాన్ ఈ- కేవైసి ని సద్వినియోగం చేసుకోవాలి…వ్యవసాయ సంచాలకులు

కె. శ్రీపాల్,మండల వ్వవసాయాధికారి ఎం.కల్యాణి వెంకటాపూర్ (రామప్ప)ఆగస్ట్27(జనం వెంకటాపూర్  మండలంలోని వ్యవసాయ విస్తరణ అధికారులు సర్వేనెంబర్ల వారిగా అంతర్జాలలలో నమోదు చేసిన పంటల వివరాలను ములుగు సహాయ …

అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా– అక్కడికక్కడే యువకుడు మృతి

టేకులపల్లి, ఆగస్టు 27 (జనం సాక్షి): అతివేగంతో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడటంతో ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఇల్లందు ,కొత్తగూడెంప్రధాన …

*పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి సిఐ రాంబాబు*

పెద్దేముల్ ఆగస్టు 27 (జనం సాక్షి) పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలని సీఐ రాంబాబు పేర్కొన్నారు. శనివారం నాడు పెద్దేముల్ మండల కేంద్రంలో వినాయక చవితి సందర్భంగా పోలీస్ …

పేదల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి

– జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 27 : పేదల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని జనగామ …

” రక్తదానంతో మరొకరికి ప్రాణదానం – శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్”

శేరిలింగంప‌ల్లి, ఆగస్టు 27( జనంసాక్షి): అవకాశం వచ్చిన ప్రతిసారి రక్తదానం చేయాలని తద్వారా ఆపదలో ఉన్నవారికి ఆ రక్తము ఉపయోగపడి వారికి ప్రాణదానం జరిగే అవకాశం ఉంటుందని …

” తెలంగాణ గడ్డపై కాషాయపు జెండా రెపరెపలు తథ్యం – స్పష్టం చేసిన బిజెపి నేతలు బొబ్బ నవతారెడ్డి మొవ్వ సత్యనారాయణ

శేరిలింగంప‌ల్లి, ఆగస్టు 27( జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో గులాబీ దండు గుండెలు బాదుకున్నా… ప్రజలకు సాగిలపడి మొక్కినా నాయకులను కనికరించే పరిస్థితి లేదని, ఏది ఏమైనా తెలంగాణ …

మహిళా సంఘం నూతన కమిటీ ఎన్నిక

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- యాచారం మండల పరిధిలోని కురుమిద్ద గ్రామంలో మహిళా సంఘం ఐద్వా నూతన కమిటీ ని మండల కార్యదర్శి మస్కు అరుణ ప్రకటించారు ఈసందర్బంగా యాచారం లో …

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ విద్య

– ఆకునూరు ఎంపీటీసీ శ్రీధర్ గౌడ్, సీపీఐ నేత అశోక్ చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 27: ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ విద్య ఉంటుందని ఆకునూరు ఎంపీటీసీ సుంకరి …