రంగారెడ్డి

పేదల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి

– జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 27 : పేదల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని జనగామ …

” రక్తదానంతో మరొకరికి ప్రాణదానం – శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్”

శేరిలింగంప‌ల్లి, ఆగస్టు 27( జనంసాక్షి): అవకాశం వచ్చిన ప్రతిసారి రక్తదానం చేయాలని తద్వారా ఆపదలో ఉన్నవారికి ఆ రక్తము ఉపయోగపడి వారికి ప్రాణదానం జరిగే అవకాశం ఉంటుందని …

” తెలంగాణ గడ్డపై కాషాయపు జెండా రెపరెపలు తథ్యం – స్పష్టం చేసిన బిజెపి నేతలు బొబ్బ నవతారెడ్డి మొవ్వ సత్యనారాయణ

శేరిలింగంప‌ల్లి, ఆగస్టు 27( జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో గులాబీ దండు గుండెలు బాదుకున్నా… ప్రజలకు సాగిలపడి మొక్కినా నాయకులను కనికరించే పరిస్థితి లేదని, ఏది ఏమైనా తెలంగాణ …

మహిళా సంఘం నూతన కమిటీ ఎన్నిక

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- యాచారం మండల పరిధిలోని కురుమిద్ద గ్రామంలో మహిళా సంఘం ఐద్వా నూతన కమిటీ ని మండల కార్యదర్శి మస్కు అరుణ ప్రకటించారు ఈసందర్బంగా యాచారం లో …

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ విద్య

– ఆకునూరు ఎంపీటీసీ శ్రీధర్ గౌడ్, సీపీఐ నేత అశోక్ చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 27: ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ విద్య ఉంటుందని ఆకునూరు ఎంపీటీసీ సుంకరి …

సిఐ అంజిరెడ్డికి కేంద్ర హోంమంత్రి పతకం

మేడిపల్లి – జనంసాక్షి రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో విధి నిర్వహణలో భాగంగా కేసు దర్యాప్తుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఎల్బీనగర్ సిఐ బి అంజిరెడ్డికి “కేంద్ర …

విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ

చౌడాపూర్, ఆగస్టు 27( జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రంలోని మక్త వెంకటాపూర్ గ్రామంలో ఫరూక్ నగర్ మండల విద్యాధికారి శంకర్ రాథోడ్ విద్యార్థులకు …

భారత్ జోడో యాత్రను విజయవంతం చేయాలి

ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి టేకులపల్లి, ఆగస్టు 27( జనం సాక్షి): వచ్చే సెప్టెంబర్ నెలలో కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ చేపట్టే తెలంగాణలో భారత్ జూడోయాత్రను …

పార్టీలకు అతీతంగ సీఎం సహాయ నిధి

పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి. దోమ ఆగష్టు 27(జనం సాక్షి) ప్రజా క్షేమమే తన ధ్యేయంగా కృషి చేస్తున్నా నాయకుడు, అన్న అంటే నేను ఉన్నా …

నేడు జరిగే జాబ్ మేళను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి- శంషాబాద్ టిఆర్ఎస్వి అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి.

*నేడు జరిగే జాబ్ మేళను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి- శంషాబాద్ టిఆర్ఎస్వి అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి* *రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి): నేడు జరిగే మెగా …