రంగారెడ్డి

సిఐ అంజిరెడ్డికి కేంద్ర హోంమంత్రి పతకం

మేడిపల్లి – జనంసాక్షి రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో విధి నిర్వహణలో భాగంగా కేసు దర్యాప్తుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఎల్బీనగర్ సిఐ బి అంజిరెడ్డికి “కేంద్ర …

విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ

చౌడాపూర్, ఆగస్టు 27( జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రంలోని మక్త వెంకటాపూర్ గ్రామంలో ఫరూక్ నగర్ మండల విద్యాధికారి శంకర్ రాథోడ్ విద్యార్థులకు …

భారత్ జోడో యాత్రను విజయవంతం చేయాలి

ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి టేకులపల్లి, ఆగస్టు 27( జనం సాక్షి): వచ్చే సెప్టెంబర్ నెలలో కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ చేపట్టే తెలంగాణలో భారత్ జూడోయాత్రను …

పార్టీలకు అతీతంగ సీఎం సహాయ నిధి

పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి. దోమ ఆగష్టు 27(జనం సాక్షి) ప్రజా క్షేమమే తన ధ్యేయంగా కృషి చేస్తున్నా నాయకుడు, అన్న అంటే నేను ఉన్నా …

నేడు జరిగే జాబ్ మేళను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి- శంషాబాద్ టిఆర్ఎస్వి అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి.

*నేడు జరిగే జాబ్ మేళను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి- శంషాబాద్ టిఆర్ఎస్వి అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి* *రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి): నేడు జరిగే మెగా …

కొత్వాల్ గుడ, బహదూర్ గుడ, ఘాన్సిమియ గుడలో భూములు కొనుగోలు చేసేవారు పూర్తిస్థాయిలో తెలుసుకొని కొనాలి- శంషాబాద్ తహసీల్దార్ జనార్ధన్ రావు.

*తొందరపడి కొని నష్టపోవద్దు – శంషాబాద్ తహసీల్దార్ జనార్ధన్ రావు* *రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) : కొత్వాల్ గూడ,బహాదుర్ గుడ,ఘాన్సిమియ గుడ గ్రామాలలో భూములు కొనుగోలు …

స్ఫూర్తి ప్రదాత మదర్ థెరిస్సా

తొర్రూరు:27 ఆగస్టు (జనంసాక్షి ) నిస్సహాయులను అక్కున చేర్చుకొని వారికోసం జీవిత చరమాంకం వరకు పాటుపడిన మదర్ థెరిస్సా స్ఫూర్తి ప్రదాత అని బాలాజీ సోషల్ సర్వీస్ …

సిపిఐ రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయండి: గన్నా చంద్రశేఖర్ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

గరిడేపల్లి, ఆగస్టు 27 (జనం సాక్షి): కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి పార్టీ అవలంభిస్తున్న విధానాల కారణంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ప్రజాస్వామ్య ప్రతిరక్షణకు  లౌకిక పార్టీలన్నీ …

బహిరంగ సభకు బయలుదేరిన బిజెపి నాయకులు .

మల్లాపూర్ ,( జనంసాక్షీ) ఆగస్టు:27 ఈరోజు మల్లాపూర్ మండలం నుండి హన్మకొండలో జరిగే బిజెపి బహిరంగ సభకు మల్లాపూర్ మండల అధ్యక్షుడు ముద్దం సత్యనారాయణ గౌడ్ గారి …

ప్రజా సంగ్రామ యాత్రకు బయలుదేరిన ముస్తాబాద్ బిజెపి నాయకులు

ముస్తాబాద్ ఆగస్టు 27 జనం సాక్షి భారతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హన్మకొండ …