రంగారెడ్డి

” అభాగ్యుల జీవితాలలో అఖండ జ్యోతి మదర్ తెరిసా – ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ “

శేరిలింగంప‌ల్లి, ఆగస్టు 26( జనంసాక్షి): భారతదేశంలోకి ఓ సామాన్య వ్యక్తిగా ప్రవేశించి అకుంఠిత దీక్షతో, అవిశ్రాంత సేవలతో ఎందరో అభాగ్యుల జీవితాలలో వెలుగుని నింపి వారి హృదయాలలో …

బయ్యారంలో క్షయ వ్యాధిపై అవగాహన సదస్సు

బయ్యారం,ఆగష్టు26(జనంసాక్షి ):శుక్రవారం గార్ల టీబీ యూనిట్ పరిధిలో బయ్యారం మండలం రైతు వేదిక నందు జిల్లా వైద్య ఆదేశాల మేరకు క్షయ వ్యాధి పై అవగానే కార్యక్రమం …

వంగర గురుకుల పాఠశాల బాలికలకు సీలింగ్ ఫ్యాన్స్ అందజేత

భీమదేవరపల్లి మండలం ఆగస్టు (26) జనంసాక్షి న్యూస్ మండలంలోని డాక్టర్ పివి రంగారావు బాలికల గురుకుల పాఠశాల,బాలికల జూనియర్ కళాశాలకు శుక్రవారం నాడు విధ్యాకమిటి చైర్మన్ అనపురం …

బోడుప్పల్ కౌన్సిల్ లో పలు అంశాలు ఆమోదం

మేడిపల్లి – జనంసాక్షి బోడుప్పల్ నగర పాలక సంస్థ మేయర్ సామల బుచ్చిరెడ్డి అధ్యక్షతన ఆగస్టు నెల కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీసీ రోడ్ల …

చందానగర్ ఫుటోవర్ బ్రిడ్జితో పాదచారులకు ఎంతో మేలు – ప్రభుత్వవిప్ అరికెపూడి గాంధీ”

శేరిలింగంప‌ల్లి, ఆగస్టు 26( జనంసాక్షి): శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ పరిధిలోని విజేత సూపర్ మార్కెట్ ఎదురుగా నిర్మిస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి వల్ల స్థానిక పాదచారులకు, ప్రయాణికులకు …

మూడో విడత ప్రజాసంఘ్రమయాత్ర ముగింపు సభను విజయవంతం చేయండి

బిజెపి యాచారం మండల ప్రధాన కార్యదర్శి నడికుడి కృష్ణ రంగారెడ్డి /ఇబ్రహీంపట్నం,(జనం సాక్షి):- మూడో విడత ప్రజా సంగ్రామ ముగింపు సభను విజయవంతం చేయాలని యాచారం మండల …

” చందానగర్ ఫుటోవర్ బ్రిడ్జితో పాదచారులకు ఎంతో మేలు – ప్రభుత్వవిప్ అరికెపూడి గాంధీ”

ఆగస్టు 26( జనంసాక్షి): శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ పరిధిలోని విజేత సూపర్ మార్కెట్ ఎదురుగా నిర్మిస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి వల్ల స్థానిక పాదచారులకు, ప్రయాణికులకు ఎంతోమేలు …

మండలంలో జిల్లా వ్యవసాయ అధికారుల క్షేత్ర స్థాయిలో పర్యటన

* రైతులందరూ పంట నమోదు చేసుకోవాలి * ఈ నెల 31లోపు పిఎం కిసాన్ లో ఈ కేవైసీ నమోదు చేసుకోవాలి మోత్కూరు ఆగస్టు 26 జనంసాక్షి …

ఘనంగా మదర్ థెరీసా 112వ జన్మదిన వేడుకలు

  -డి వై సి ఎం ఓ డాక్టర్ ఉషారాణి   మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా హాస్పిటల్ లో డాక్టర్స్ , పారమెడికల్ సిబ్బంది …

బిసి సర్కిల్ డైరెక్టర్ ను సన్మానించిన ముస్తాబాద్ మండల నాయకులు

ముస్తాబాద్ ఆగస్టు 26 జనం సాక్షి రాజన్న  సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకట స్వామి   సన్మానించిన ముస్తాబాద్ మండల …