రంగారెడ్డి

మూడో విడత ప్రజాసంఘ్రమయాత్ర ముగింపు సభను విజయవంతం చేయండి

బిజెపి యాచారం మండల ప్రధాన కార్యదర్శి నడికుడి కృష్ణ రంగారెడ్డి /ఇబ్రహీంపట్నం,(జనం సాక్షి):- మూడో విడత ప్రజా సంగ్రామ ముగింపు సభను విజయవంతం చేయాలని యాచారం మండల …

” చందానగర్ ఫుటోవర్ బ్రిడ్జితో పాదచారులకు ఎంతో మేలు – ప్రభుత్వవిప్ అరికెపూడి గాంధీ”

ఆగస్టు 26( జనంసాక్షి): శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ పరిధిలోని విజేత సూపర్ మార్కెట్ ఎదురుగా నిర్మిస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి వల్ల స్థానిక పాదచారులకు, ప్రయాణికులకు ఎంతోమేలు …

మండలంలో జిల్లా వ్యవసాయ అధికారుల క్షేత్ర స్థాయిలో పర్యటన

* రైతులందరూ పంట నమోదు చేసుకోవాలి * ఈ నెల 31లోపు పిఎం కిసాన్ లో ఈ కేవైసీ నమోదు చేసుకోవాలి మోత్కూరు ఆగస్టు 26 జనంసాక్షి …

ఘనంగా మదర్ థెరీసా 112వ జన్మదిన వేడుకలు

  -డి వై సి ఎం ఓ డాక్టర్ ఉషారాణి   మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా హాస్పిటల్ లో డాక్టర్స్ , పారమెడికల్ సిబ్బంది …

బిసి సర్కిల్ డైరెక్టర్ ను సన్మానించిన ముస్తాబాద్ మండల నాయకులు

ముస్తాబాద్ ఆగస్టు 26 జనం సాక్షి రాజన్న  సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకట స్వామి   సన్మానించిన ముస్తాబాద్ మండల …

పెరిగిన ధరలు కనుగుణంగా మిస్ చార్జీలు పెంచాలి.

తొర్రూర్ 26 ఆగస్టు (జనంసాక్షి )దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరలకు అనుగుణంగా హాస్టల్స్ లో చదువుతున్న విద్యార్థులకు మేస్ చార్జీలు పెంచాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య …

ప్రపంచ మాతృమూర్తి మదర్ థెరిస్సా.

 విద్యార్థి దశనుండే సమాజ సేవ పట్ల లక్ష్యాన్ని ఎంచుకోవాలి. తాండూరు  కవయిత్రి మొల్ల కళావేదిక ఫౌండర్ సోషల్ వర్కర్ వెంకట్. తాండూరు అగస్టు 26(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా కోట్పల్లి  …

తాండూర్ హిందు ఉత్సవ సమితికి రూ. 34 వేలు.

మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. తాండూరు అగస్టు 26(జనంసాక్షి)తాండూర్ హిందు ఉత్సవ సమితికి  మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ 34వేలరూపాయల చందాను ఉత్సవసమితి సభ్యులకుఅందజేశారు …

స్వయం కృషితో ఎదగాలి మహిళలకు శ్రీ నిధి రుణం బషీరాబాద్

ఆగస్టు 26, (జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో కొర్వీ చేడ్ ఘాన్ని గ్రామంలో శుక్రవారం వారం రోజున నూతనంగా సారీ బిజినెస్ షాపును ఎంపీటీసీ వడే …

ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహకారంతో వార్డుల అభివృద్ధి.

మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు. తాండూరు అగస్టు 26(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని సీ.సీ.ఐ కాలనీ 24వ వార్డులో ఎమ్మెల్యేరోహిత్ రెడ్డి ప్రత్యేక నిధులు …