రంగారెడ్డి

బాసర ఐఐఐటీలో సీటు ,

సంపాదించిన విద్యార్థికి సన్మానం   రుద్రూర్ (జనంసాక్షి): రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామానికి చెందిన జాకటి రాజు , జయశీల దంపతుల చిన్న కూతురు నవనీత …

” ప్రైవేటు కళాశాలలకు కొమ్ముగాస్తున్న తెరాస ప్రభుత్వాన్ని రాష్ట్రం నుండి తరిమికొట్టాలి – ఏబివిపి”

శేరిలింగంప‌ల్లి, ఆగస్టు 23( జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన మరుక్షణంలో రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా వ్యవస్థకు స్వస్తి పలుకుతామని, కార్పొరేట్ కళాశాలల వ్యవస్థను నిర్మూలిస్తామని గొప్పలు చెప్పిన …

“పరువు బజారుకెక్కుతుందని తెరాస గుండాలు దాడులకు పాల్పడుతున్నారు – బిజెపి”

శేరిలింగంప‌ల్లి, ఆగస్టు 23( జనంసాక్షి): భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేనంత నీచమైన రాక్షస పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుందని, గులాబీదండు చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తున్న భారతీయ జనతాపార్టీవల్ల …

నందివనపర్తిలో ఘనంగా పోచమ్మ తల్లి అమ్మవారి విగ్రహ ఊరేగింపు

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- యాచారం మండల పరిధిలోని నందివనపర్తి  గ్రామంలో పునర్నిర్మించిన పోచమ్మ తల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఆలయ ప్రారంభోత్సవం ఉత్సవాలు మూడు రోజులుగా నిర్వహించనున్నారు. మంగళవారం నూతన …

క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన…

చిలప్  చేడ్/23ఆగస్టు/జనంసాక్షి :- మండలంలోని అజ్జమర్రి గౌతపూర్ గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి బాల్ రెడ్డి గ్రామాలలోని పత్తి వరి పంటలను పరిశీలన చేసినారు ఈ సందర్భంగా …

.విద్యుత్ మోటార్ల దొంగల పట్టివేత

ఖానాపూర్ ,నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 23(జనం సాక్షి): ఖానాపూర్ మండలంలోని దిల్వార్పూర్ గ్రామంలో ఇటీవల వ్యవసాయ బావుల వద్ద ఉన్న విద్యుత్ మోటార్లను  దొంగలించిన దొంగలను పట్టుకున్నట్లు …

ఓపెన్ టెన్త్  ఇంటర్ తరగతులను వినియోగించుకోండి

రుద్రంగి ఆగస్టు 23 (జనం సాక్షి) తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో రుద్రంగి జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో సేవా కేంద్రం ఏర్పాటు చేసినట్టు ప్రదనోపాధ్యాయుడు అంబటి శంకర్ …

రుద్రంగి ఎస్ఐ ని కలిసిన మానాల ప్రజాప్రతినిధులు

రుద్రంగి ఆగస్టు 23 (జనం సాక్షి) రుద్రంగి మండల కేంద్రంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ప్రభాకర్ ను మానాల ప్రజాప్రతినిధులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ …

ఎస్ఐ ని కలిసిన ప్రెస్ క్లబ్ సభ్యులు

రుద్రంగి మండల ఎస్సైగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్ ను మంగళవారం మర్యాదపూర్వకంగా రుద్రంగి ప్రెస్ క్లబ్ సభ్యులు కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ …

విద్యాసంస్థల బంద్ విజయవంతం

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు ఎమ్మార్పీఎస్ యాచారం మండలంలోని అన్ని గ్రామాల్లో  గ్రామ శాఖ అధ్యక్షుల అధ్యర్యం లో విద్యాసంస్థలు బంద్ సంపూర్ణంగా …