రంగారెడ్డి

వర్షాకాలం వచ్చిందంటే ఆ గ్రామానికి బయటి ప్రపంచానికి బంధాలు కట్

చేవెళ్ల జులై   (జనంసాక్షి) వర్షాకాలం వచ్చిందంటే రోడ్లు కరాబ్ కావడంతో పక్క గ్రామాలకు మండల కేంద్రానికి వెళ్లలేని పరిస్థితి ప్రతి ఏడాది జరుగుతూనే ఉంటుందని ఎర్రోను కొట్టాల …

ఇబ్రహీంపట్నం మండల మహిళా సమైక్య 14వ సర్వసభ్య సమావేశం

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జులై  (జనంసాక్షి):- ఇబ్రహీంపట్నం మండల 14వ సర్వసభ్య సమావేశం సమైక్య మండల అధ్యక్షురాలు అనురాధ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎంపీపీ ఎంపీడీవో …

నవంద్గి గ్రామాన్ని సందర్శించిన ఎంపీడీవో రమేష్

బషీరాబాద్ జూలై ,(జనం సాక్షి) బషీరాబాద్ మండల పరిధిలో గురువారం రోజున నవంద్గి గ్రామాన్ని ఎంపీడీవో రమేష్  సందర్శించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్ మాట్లాడుతూ నవంద్గి గ్రామంలో …

రాగల మూడ్రోజుల్లోనూ వర్షాలు

హెచ్చరించిన వాతావరణశాఖ హైదరాబాద్‌,జూలై28(జనంసాక్షి ): రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఉత్తర`దక్షిణ ద్రోణి.. ఉత్తర`దక్షిణ ఇంటీరియర్‌ కర్నాటక …

వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చాలి! బాణాల డిమాండ్

రామారెడ్డి       జులై 28     జనంసాక్షీ వీఆర్ఏల తమ న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చాలని  కోరుతూ,  ఎల్లారెడ్డి నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జీ  బాణాల లక్ష్మారెడ్డి సంఘీభావం …

గిరిజన విద్యార్థి సంఘం పరిగి తాలూకా కార్యదర్శిగా బలరాం నాయక్

కుల్కచర్ల, జులై 28(జనం సాక్షి): కుల్కచర్ల మండల పరిధిలోని గిరిజన విద్యార్థి సంఘం ప్రాంతీయ కార్యాలయంలో గురువారం గిరిజన విద్యార్థి సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రాథోడ్ …

విఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి

గంగారం జులై  (జనంసాక్షి ) విఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి అని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ   నాయకులు డిమాండ్ చేశారు.    వీఆర్ఏలు చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెకు …

కాళేశ్వరం పేరుతో కోట్లు దండుకున్నారు

మైదానప్రాంతంలో ప్రాజెక్ట్‌ ఎవరైనా కడతారా కమిషన్ల కక్కుర్తితోనే ప్రజాధనం వృధా మండిపడ్డ మాజీ ఇరిగేషన్‌ మంత్రి పొన్నాల హైదరాబాద్‌,జూలై28(జనంసాక్షి ): మైదాన ప్రాంతంలో ప్రాజెక్టు కట్టిన చరిత్ర కెసిఆర్‌దే …

బాసర ట్రిపుల్‌ ఐటి విద్యార్థి మృతి

మంత్రి సబిత ఇంటిముట్టడికిఎన్‌ఎస్‌యూఐ యత్నం హైదరాబాద్‌,జూలై28(జనంసాక్షి ): విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడిరచేందుకు ఎన్‌ఎస్‌యూఐ నేతలు యత్నించారు. ఈనెల 15న బాసర ట్రిపుల్‌ ఐటీ లో …

పూర్తి కావచ్చిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

శాంతిభద్రతల పరిరక్షణలో కీలకం కానున్న టెక్నాలజీ 4న ప్రారంభించనున్న సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌,జూలై28(జనంసాక్షి ): శాంతిభద్రలకు కీలకంగా మారనున్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ సిద్దమయ్యింది.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దీనినినిర్మించింది. దీంతో …