Main

ప్రణయ్‌ హత్యపై..  హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి

– ప్రణయ్‌ విగ్రహం నెలకొల్పేందుకు కేటీఆర్‌ అనుమతివ్వాలి – ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వరంగల్‌ అర్బన్‌, సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి ) : మిర్యాలగూడలో ప్రణయ్‌ హత్యపై …

మాదిగలకు 2వేల పెన్షన్‌ ఇవ్వాలి

వరంగల్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): మాదిగల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ డప్పు వాయించే వారికి, చెప్పులు కుట్టే వృత్తిలో ఉన్న వారికి రూ.2 వేల చొప్పున పింఛన్‌ అందించాలని ఎమ్మార్పీఎస్‌ డిమాండ్‌ చేసింది. …

పాలకుర్తిని నంబర్‌వన్‌గా నిలబెట్టా: ఎర్రబెల్లి

జనగామ,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చేపట్టని అభివృద్ధి పాలకుర్తిలో చేపట్టేలా సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా నిధులు అందించారని మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. సీఎం …

మూడింటా టిఆర్‌ఎస్‌లో మళ్లీ పాతకాపులే

అంతర్గతంగా రాజుకుంటున్న అసమ్మతి గెలుపు తమదే అన్న భావనలో కాంగ్రెస్‌ నేతలు జనగామ,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): కొత్తగా ఏర్పడ్డ జనగామ జిల్లాలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో పాతకాపులే మళ్లీ రంగంలోకి …

గ్రేటర్‌ వరంగల్‌ అభివృద్దికి కృషి: ఎమ్మెల్యే

వరంగల్‌,సెప్టెంబర్‌6(జ‌నంసాక్షి):  హైదరాబాద్‌ తరవాత వరంగల్‌ నగరాన్ని సీఎం కేసీఆర్‌ అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ అన్నారు. గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని 54వ డివిజన్‌ …

ద్విచక్రవాహనం అదుపు తప్పి కిందపడిన స్పీకర్‌

ఎలాంటి ప్రమాదం లేదని స్వయంగా ప్రకటన భూసాలపల్లి,ఆగస్ట్‌14(జ‌నంసాక్షి):  ప్లలె ప్రగతినిద్రలో భాగంగా పర్యటిస్తున్న స్పీకర్‌ సిరికొండ మధసూదనాచారి ద్విచక్రవాహనం(బు/-లలెట్‌)పై తిరుగుతున్న క్రమంలో అదుపుతప్పి కిందపడ్డారు. వరంగల్‌ రూరల్‌ …

పాడిపరిశ్రమపై దృష్టి పెట్టాలి  

వరంగల్‌,ఆగస్ట్‌1(జ‌నంసాక్షి): జిల్లాలలోని నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి శిక్షణ కల్పించడంతోపాటు ఉపాధి చూపించే విదంగా శిక్షణా కార్యక్రమాలను అమలు చేసేందుకు కార్యాచరణ సిద్దం చేసారు. పాడి …

మళ్లీ పత్తినే నమ్ముకున్న రైతులు

వరంగల్‌,జూలై27(జ‌నంసాక్షి): వరంగల్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే సుమారు 6 లక్షల ఎకరాల్లో తెల్ల బంగారాన్ని సాగు చేస్తారు. పత్తితో తీవ్ర నష్టం కల్గుతోందని, దానికి ప్రత్యామ్నాయ …

గ్రీన్‌ఛాలెంజ్‌ స్వీకరించిన కలెక్టర్‌ ఆమ్రపాలి

వరంగల్‌,జూలై26(జ‌నంసాక్షి): తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని వడ్డపల్లి చెరువు కట్టవిూద కలెక్టర్‌ ఆమ్రపాలి మొక్కలు నాటారు. ఆ తర్వాత వరంగల్‌ మేయర్‌ …

దేవాదులతో గొలుసుకట్టు చెరువులకు మహర్దశ

గోదావరి నీటితో పూర్తిగా నింపేలా చర్యలు పది లక్షల ఆయకట్టు లక్ష్యంగా ప్రాజెక్ట్‌ పనులు వరంగల్‌,జూలై25(జ‌నంసాక్షి): దేవాదుల ద్వారా జిల్లా మొత్తాన్ని సస్యశ్యామలం చేసేలా పథకం అమలు …