వరంగల్

మోడీకి లబ్ది చేకూర్చేందుకే ఫ్రంట్‌ రాగం

కెసిఆర్‌పై నారాయణ ధ్వజం వరంగల్‌,మే9(జ‌నం సాక్షి):  ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లబ్ది చేకూర్చేందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫ్రంట్‌ నినాదం చేస్తున్నారని సీపీఐ జాతీయ నేత నారాయణ …

బావిలో పడి చిన్నారి మృతి

వరంగల్‌,మే9(జ‌నం సాక్షి):  కమలాపూర్‌ మండలం ఉప్పల్‌లో విషాద వాతావరణం నెలకొంది. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి.. ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. దీంతో ఆ చిన్నారి ప్రాణాలు …

వరంగల్‌ రూరల్‌ డీపీఆర్‌వోగా పల్లవి 

– ఉత్తర్వులు జారీ చేసిన అడ్మినిస్టేట్రివ్‌ అధికారి అరవింద్‌కుమార్‌ వరంగల్‌ రూరల్‌, మే9(జ‌నం సాక్షి) : రూరల్‌ జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ (డీపీఆర్‌వో) జిల్లా అధికారిగా …

రైతుబంధు కోసం ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు

ఏర్పాట్లను సవిూక్షించిన కలెక్టర్‌  జయశంకర్‌ భూపాల్‌పల్లి,మే9(జ‌నం సాక్షి): స్పీకర్‌ మధుసూధనాచారి సొంత జిల్లా కావడంతో రైతుబంధు కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. ఈ …

సమన్వయ కమిటీ సభ్యుల సహకారంతో ముందుకు 

వరంగల్‌ ,మే9(జ‌నం సాక్షి): చెక్కుల పంపిణీలో రైతు సమన్వయ కమిటీ సభ్యులు కీలక భూమిక పోషించాలని, వారు దగ్గరుండి రైతులకు సహకరించాలని ఏటూరు నాగారం ఐటీడీఏ పీవో …

చెక్కులు, పాస్‌ బుక్కుల పంపిణీకి పక్కాగా ఏర్పాట్లు

క్షేత్రస్థాయిలో తహసిల్దార్లకు మార్గదర్శకాలు జారీ కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి జనగామ,మే9(జ‌నం సాక్షి): కొత్తగా ఏర్పడ్డ జనగామలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకాన్ని పకడ్బందీగా అమలు …

రైతుబంధు కోసం ముమ్మర ఏర్పాట్లు

గ్రామాల్లో మొదలైన ప్రచారం వరంగల్‌,మే8(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న రైతు బంధుపథకంలో భాగంగా.. ఈనెల 10నుంచి జిల్లాలో ఎకరాకు రూ.4వేల చొప్పున పంట …

రైతుబంధు చెక్కుల కాలపరిమితి మూడు నెలలు

ఎప్పుడైనా తీసుకోవచ్చన్న బ్యాంకర్లు జనగామ,మే8(జ‌నం సాక్షి): రైతుబంధు చెక్కుల కాల పరిమితి మూడు నెలలు ఉంటుందని బ్యాంకర్లు చెప్పారు. చెక్కులు అందుకున్న  రైతులు ఈ కాలంలో ఎప్పుడైనా …

పాకాల ఆయకట్టు రైతుల్లో ఆనందం

నీటి నిల్వలతో సాగుకు భరోసా వరంగల్‌,మే8(జ‌నం సాక్షి): పాకాల సరస్సు పరిధిలో ఈఏడాది రెండు పంటలు పండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ గత ఏడు కురిసిని …

రైతుబంధు పక్కా అమలుకు వరుస సవిూక్షలు

చెక్కుల పంపిణీ ఏర్పాట్లలో అధికారులు జనగామ,మే7(జ‌నం సాక్షి): రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు రూ.4 వేల పెట్టుబడి సాయం అందిస్తున్నారు. పంట పెట్టుబడి పథకం ప్రపంచంలోనే ఎక్కడా …