వరంగల్

సెక్షన్ 8 గురించి వాళ్లిద్దరికీ ముందే తెలుసు..

 మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య   టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చాలా కాలం తర్వాత నోరు విప్పారు. చాలా రోజులుగా సైలెంట్‌గా …

నర్సంపేట సమీపంలో ఆర్టీసీ బస్సులో మంటలు…

వరంగల్:నర్సంపేట మండలం సమీపంలో ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. ప్రయాణిస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేశాడు. దీంతో పెను ప్రమాదం …

సద్గురు శివానందమూర్తి కన్నుమూత

వరంగల్‌:జిల్లాలోని ములుగులో ఆధ్యాత్మిక గురువు సద్గురు శివానందమూర్తి(87) కన్నుమూశారు. శివానందమూర్తి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సద్గురు శివానందమూర్తి స్వస్థలం విజయనగరం జిల్లా. ఇవాళా ఉదయం 8.30 …

బాబుని,కేసీఆర్ ను అరెస్టు చేయాల్సిందే:భట్టి..

వరంగల్: తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును అరెస్ట్ చేయాలని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం …

సద్గురు శివానందమూర్తి కన్నుమూత 

వరంగల్‌:జిల్లాలోని ములుగులో ఆధ్యాత్మిక గురువు సద్గురు శివానందమూర్తి(87) కన్నుమూశారు. శివానందమూర్తి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సద్గురు శివానందమూర్తి స్వస్థలం విజయనగరం జిల్లా. ఇవాళా ఉదయం 8.30 …

వరంగల్ లో భట్టివిక్రమార్క పర్యటన 

వరంగల్: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టివిక్రమార్క వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇద్దరు సీఎంలు అధికారం అడ్డుపెట్టుకుని ఆటలాడుతున్నారని విమర్శించారు. రెండు రాష్ట్రాల్లో చంద్రులు …

స్చచ్చ వరంగల్ కార్యక్రమం ప్రారంభం..

వరంగల్ : జిల్లాలో స్వచ్చ వరంగల్ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రభుత్వం అన్ని శాఖల అధికారులను భాగస్వామ్యం చేసింది. హన్మకొండ చౌరస్తాలోని అశోక కాంప్లెక్సు వద్ద డీఐజీ మల్లారెడ్డి …

కుమ్ములాటల వల్లే కాంగ్రెస్ ఓటమి:సర్వే సత్యనారాయణ

వరంగల్: పార్టీలో కుమ్ములాటల వల్లే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ అన్నారు. ఆయన వరంగల్ లో మీడియాతో …

కొత్తగుట్ట క్వారీలో పేలుళ్లు.. కార్మికుడి మృతి

వరంగల్: ఆత్మకూరు మండలం కొత్తగుట్ట క్వారీలో పేలుళ్లు సంభవించాయి. ఈప్రమాదంలో కార్మికుడు మృతి చెందాడు. జేసీబీ ధ్వంసం అయింది.

గాడిపల్లి చెరువులో పురాతన విగ్రహాలు…

వరంగల్‌:‘మిషన్‌ కాకతీయ’ పనుల్లో భాగంగా ఆదివారం నాడు గాడిపల్లి చెరువులో పూడిక తీస్తుండగా పురాతన విగ్రహాలు లభ్యమయ్యాయి. వరంగల్‌ పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉండే గాడపల్లి …