వరంగల్

విద్యుత్ వైర్లు తెగిపడి దంపతుల మృతి

వరంగల్: ఎస్ ఆర్ ఆర్ తోటలో విషాదం నెలకొంది. విద్యుత్ వైర్లు తెగిపడి రమేష్, రాజరమణి అనే వృద్ధ దంపతులు మృతి చెందారు.

వరంగల్‌ జిల్లాలో అకాల వర్షాలు.. దంపతుల మృతి

వరంగల్‌: జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. భారీ ఈదురు గాలులకు విద్యుత్‌ తీగలు తెగిపడడంతో.. ఎస్‌ఆర్‌ఆర్‌ తోటలో వృద్ధ దంపతులు మృతి చెందారు. విద్యుత్ శాఖ …

బావిలో పడిన క్రేన్..ఒకరు మృతి..

వరంగల్ : భాంజీపేట శివారులో ప్రాంతంలో ఉన్న ఓ బావిలో పూడిక తీస్తుండగా క్రేన్ పడిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని …

రంగశాయిపేటలో 18 ఇసుకట ట్రాక్టర్లు సీజ్

వరంగల్: రంగశాయిపేటలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 18 ట్రాక్టర్ల ను వరంగల్ జిల్లా మామునూరు పోలీసులు సీజ్ చేశారు. వర్ధన్న పేట సమీపంలోని ఆకేరు వాగు నుంచి …

ఏసీబీ వలలో మున్సిపల్ కమిషనర్

వరంగల్ : వరంగల్ జిల్లా మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ రాజలింగం ఏసీబీకి చిక్కాడు. ఓ వ్యక్తి నుంచి రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక …

బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

వరంగల్ : బీటెక్ విద్యార్థిని వాణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన హన్మకొండలోని ఎస్‌ఆర్ కళాశాలలో చోటు చేసుకుంది. విద్యార్థిని మృతిపై విద్యార్థి సంఘాలు …

మృతదేహాన్ని కూడా చూడనివ్వరా: అనిఫ్ కుటుంబ సభ్యులు

 వరంగల్: ఉగ్రవాది అనీఫ్ కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం కు చేరుకున్నారు. లాయర్ తో కలిసి వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య వాగ్వాదం …

గోడ కూలి బాలుడి మృతి

వరంగల్ : వరంగల్ జిల్లాలో గోడ కూలి మహేందర్ (5) అనే బాలుడు గురువారం మృతిచెందాడు. మహబూబ్ నగర్ మండలకేంద్రంలోని హనుమాన్ టెంపుల్ రోడ్‌లో ఉండే మహేందర్ …

వివాహితపై అత్యాచారయత్నం కేసులో నలుగురు అరెస్ట్‌, నిర్భయ కేసు నమోదు

వరంగల్‌,( ఏప్రిల్ 1) :  వరంగల్ జిల్లా బాలాజీ నగర్లో 4 రోజుల క్రితం వివాహితపై అత్యాచారయత్నం చేసిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై నిర్భయ …

జేఈఈ మెయిన్స్‌ నిర్వహణకు 16 కేంద్రాలు

వరంగల్‌,ఏప్రిల్‌1 : జాయింట్‌ ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌(జేఈఈ) మెయిన్స్‌-15 ప్రవేశ పరీక్షకోసం  వరంగల్‌ నగరంలో 16 కేంద్రాలను ఏర్పాటు చేశారు.  4వ తేదీన నిర్వహించే పరీక్షకు పక్కాగా ఏర్పాట్లు …