ఖాళీ బిందెలతో నిరసన
దంతాలపల్లి: తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నర్సింహులపేట మండలం కుమ్మరికుంటల గ్రామంలో మహిళలు ఖాళీ బిందెలు పెట్టి తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
దంతాలపల్లి: తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నర్సింహులపేట మండలం కుమ్మరికుంటల గ్రామంలో మహిళలు ఖాళీ బిందెలు పెట్టి తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
వరంగల్: జిల్లా సహకార బ్యాంకు ఎన్నికకు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 7న డీసీసీబీ, అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలను నిర్వహించనున్నారు.