వరంగల్

సిబ్బందిపై కేసు నా దృష్టికి రాలేదు : కేయూ వీసీ

వరంగల్‌ : విశ్వవిద్యాలయ సిబ్బందిపై కేసు నమోదు విషయం తన దృష్టికి రాలేదని కేయూ విశ్వవిద్యాలయం వీసీ వెంకటరత్నం అన్నారు. విశ్వవిద్యాలయంలో ఎటువంటి అక్రమాలు జరగలేదని గతంలో …

ధ్రువ పత్రాల కుంభకోణం కేసులో ఏడుగురిపై కేసులు

పరంగల్‌: కాకతీయ విశ్వవిద్యాలయంలో సంచలనం సృష్టించిన ధ్రువపత్రాల కుంభకోణంపై పోలిసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సేకరించిన ప్రాథమిక అదారాల ప్రకారం కుంభకోణంతో ప్రమేయమున్న పరీక్షల నియంత్రాణాదికారితో సహ …

భాషా పండితులకు శిక్షణ

దంతాలపల్లి :నరసింహులపేట మండలం దంతాలపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రాథమికోన్నత పాఠశాల స్థాయి హిందీ బాషాపండితులకు శిక్షణ తరగతులను నిర్వహించారు. భాషాపండితులకు హిందీ బోదన పట్ల …

ధ్రువ పత్రాల కుంభకోణం కేసులో ఏడుగురిపై కేసులు

వరంగల్‌ : కాకతీయ విశ్వవిద్యాలయంలో సంచలనం సృష్టంచిన ధ్రువపత్రాల కుంభకోణంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సేకరించిన ప్రాథమిక ఆధారాల ప్రకారం కుంభకోణంతో ప్రమేయమున్న పరీక్షల నియంత్రణాధికారితో …

విరిగిన రైలు పట్టా.. అలస్యంగా నడుస్తున్న రైళ్లు

వరంగల్‌: కేసముంద్ర -తాళ్లపూసపల్లి మధ్య ఎగువ మార్గంలో రైలు పట్టా విరిగింది. దీంతో డోర్నకల్‌ – కాజీపేట మధ్య పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న …

ఇళ్లస్థలాలు కోరుతూ ధర్నా

స్టేషన్‌ఘన్‌పూర్‌ : స్థానిక తహసిల్దారు కార్యాలయం ఎదుట సీపీఎం అధ్వర్యంలో ధర్నా జరిగింది. పదిహేనేళ్ల కిందట ప్రభుత్వం సర్వే నెంబరు 763 లో నిరుపేదలకు ఇళ్లస్థలాల పట్టాలు …

నిధుల దుర్వినిమోగంపై అధికారుల పరిశీలన

మహబుబాబాద్‌ : ఐసీడీఎన్‌ కార్యాలయంలో జరిగిన నిదుల దుర్వినిమోగంపై అ శాఖ అధికారుల బృంధం శుక్రవారం పరిశీలించారు. 2007 నుంచి 2009 వరకు అంగన్‌వాడి టిచర్లు, అయాల …

కొనసాగుతున్న మావోయిస్టుల బంద్‌

వరంగల్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానలకు వ్యతిరేకంగా మావోయిస్టులు పిలుపునిచ్చిన 48 గంటల ఉత్తర తెలంగాణ బంద్‌ రెండో రోజు కొనసాగతోంది. బంద్‌ను విపలం చేసేందుకు పోలీసు …

కేటీపీపీలో నిలిచిన విద్యుదుత్పత్తి

వరంగల్‌: చేల్పూరులోని కాకతీయ ధర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ (కేటీపీపీ)లో సాంకేతిక లోపం తలెల్తింది. ప్రాజెక్ట్‌లోని బాయిలర్‌ ట్యూబ్‌ లీకేజీ కారణంగా 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. …

పోలీసులకు హెల్మేట్‌ తప్పనిసరి

వరంగల్‌: గ్రామీణ, పట్టణ పరిధిలో ద్విచక్ర వాహనం నడిపే పోలీసులు హెల్మెట్‌ విధిగా ధరించాలని వరంగల్‌ గ్రామీణ ఎస్పీ రాజేశ్‌ కుమార్‌ ఆదేశించారు. బుధవారం హన్మకొండ రోడ్డు …

తాజావార్తలు