వరంగల్

ఇద్దరు యువతుల అనుమానాస్పద మృతి…

వరంగల్‌  : నవంబర్‌ 14, (జనంసాక్షి): కేసముద్రం మండలం ఇంటికన్నె రైల్వేస్టేషన్‌లో ఇద్దరు యువతులు అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. మృతులు నెక్కొండ మండలం మర్రిపల్లి శివారు …

కాకతీయ ఉత్సవాలు వాయిదా

వరంగల్‌ వరంగల్‌ జిల్లాలో ఈ నెల 24 నుంచి జరగాల్సిన కాకతీయ ఉత్సవాలు వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా ప్రకటించారు. ఈ ఉత్సవాలను డిసెంబరు …

నేడు మరోమారు మజ్లిస్‌ నేతల భేటీ

హైదరాబాద్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతు ఉపసంహరించిన మజ్లిస్‌ పార్టీ బుధవారం మరోమారు సమావేశమై తాజా పరిస్థితిని సమీక్షించనుంది. మద్దతు ఉపసంహరణ నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత …

ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉంది : నాగేశ్వరరావు

వరంగల్‌: కేంద్రంలోను, రాష్ట్రంలోను ప్రభుత్వాలు ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదముందని తెదేపా ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఎదుర్కొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని నామా తెలియజేశారు. …

యువకుడి ఆత్మహత్యాయత్నం

యువకుడి ఆత్మహత్యాయత్నం ధర్మసాగర్‌  పోలీసుస్టేషన్‌ సమీపంలో ఆదివారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నాకిని పాల్పడ్డాడు ధర్మసాగర్‌ పోలీసులు కధనం ప్రకారం ధర్మసాగర్‌ మండలం శాయిపేట గ్రామానికి చెందిన రాపోలు …

నేడు వరంగల్‌లో బ్రహ్మాణ శంఖారావం

వరంగల్‌: బ్రాహ్మణుల ఆత్మగౌరవ పరిరక్షణలో భాగంగా తెలంగాణ అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్‌లో బ్రాహ్మణ శంఖారావం నిర్వహించనున్నారు. బ్రాహ్మణులను, బ్రహ్మాణ మహిళల మనోభావాలను కించపరిచేలా శంఖారావానికి …

గంజాయి తోటలపై దాడులు

రేగోండ : వరంగల్‌ జిల్లా రేగోండ మండలంలోని రేపాకపల్లి గ్రామంలో రైతులు సాగుచేస్తున్న గంజాయి తోటలపై ఏన్‌ఫోర్స్‌మెంట్‌ అదికారులు, ఎక్సైజ్‌ శాఖ పోలిసులు ఈ రోజు దాడులు …

వరంగల్‌ ‘ నిట్‌ ‘లో విద్యార్థుల మధ్య ఘర్షణ

వరంగల్‌: జిల్లాలోని నిట్‌ క్యాంపస్‌లో జూనియర్లకు, సీనియర్లకు మధ్య జరిగిన ఘర్షణ ఆలస్యంగా వెలుగు చూసింది. నిన్న రాత్రి క్యాంపస్‌లోని ఆడిటోరియంలో చోటు చేసుకుంది. జూనియర్లను సీనియర్లు …

లబ్ధిదారులకు చెక్కుల పంపీణీ

దంతాలపల్లి : నరసింహులపేట మండలం పెద్ద ముప్పారం గ్రామంలో ఎస్సీ కార్పోరేషన్‌ ద్వారా మంజూరైన 32 చెక్కులను లబ్దిదారులకు రాష్ట్ర ఎన్టీ కార్పోరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టరు వి. …

విద్యాసంస్థల బంద్‌ ప్రశాంతం

దంతాలపల్లి : తెలంగాణకోసం ఓయూలో సంతోష్‌ మృతికి సంతాపంగా నరసింహులపేట మండలంలోని చేపట్టిన విద్యాసంస్థల బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ దంతాలపల్లిలో ఐకాస …