వరంగల్

తెలంగాణ మార్చ్‌లో అశేషంగా పాల్గొనండి

పాలకుల మెడలు వంచండి : మావోయిస్టు పార్టీ పిలుపు వరంగల్‌, సెప్టెంబర్‌ 27 (జనంసాక్షి) : ఈ నెల 30న జరుగనున్న తెలంగాణ మార్చ్‌లో అశేషంగా పాల్గొని, …

నవోదయ విద్యాలయ దరఖాస్తులకు అక్టోబర్‌ 1 గడువు

దంతాలపల్లి: జవహర్‌ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్షకు అర్హులైన విద్యార్థులకు అక్టోబర్‌ ఇకటిలోపు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈవో బుచ్చయ్య తెలిపారు. 5వతరగతి విద్యార్థులు అర్హులన్నారు.

గ్రామీణ విత్తనోత్పత్తి పథకంపై రైతులకు అవగాహన సదస్సు

దంతాలపల్లి: నర్శింహులపేట మండలంలోని పడమటిగూడెం గ్రామంలో రైతు శిక్షణ కేంద్రం వరంగల్‌ ఆధ్వర్యంలో గ్రామీణ విత్తఓత్పత్తి పధకంపై రైతులకు అవగాహన సదస్సు మంగళవారం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం …

ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని టీడీపీ ఆందోళన

రేగొండ: పెరిగిన బస్సు చార్జీలను తగ్గించాలంటూ డిమాండ్‌ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో రాస్తారోకో చేశారు. వెంటనే పెంచిన బస్‌ చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

ఈ నెల25న అవినీతి, ప్రజాస్వామ్య పరిరక్షణకై పాదయాత్ర

దంతాళపల్లి: అవినీతి రహిత భారతవని, ప్రజాస్వామ్య పరిరక్షణకై జనజాగృతి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల25న ప్రారంభం కానున్న పాదయాత్ర కరపత్రాలను దంతాలపల్లిలో ఆదివారం విడుదల చేశారు.

ఈ నెల25న అవినీతి, ప్రజాస్వామ్య పరిరక్షణకై పాదయాత్ర

దంతాళపల్లి: అవినీతి రహిత భారతవని, ప్రజాస్వామ్య పరిరక్షణకై జనజాగృతి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల25న ప్రారంభం కానున్న పాదయాత్ర కరపత్రాలను దంతాలపల్లిలో ఆదివారం విడుదల చేశారు.

తెలంగాణ కవాతుకు మద్దతుగా ర్యాలీ

హాన్మకొండ: తెలంగాణ కవాతుకు మద్దతుగా వరంగల్‌ జిల్లా హాన్మకొండలో ర్యాలీ నిర్వహించారు.  వెయ్యి స్తంభాల గుడి నుంచి అమరవీరుల స్తూపం వరకు తెలంగాణ ప్రొటెక్షన్‌ ఫోరం ర్యాలీ …

ఈ రోజు వీబీఐటీలో ప్లేస్‌మెంట్స్‌

  జనగామ: జనగామ మండలం పెంబర్తి వీబీఐటీలో విద్యార్థులకు విద్యార్థులకు ఉదయం విప్రోటెక్నాలజీ మల్టీనేషన్‌ కంపనీ ప్లేస్‌మెంట్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.

దేశమును ప్రేమించుమన్నా’ గీతాలాపన

వరంగల్‌: మహకవి గురజాడ 150వ జయంతిని పురస్కరించుకుని జనవిజ్ఞాన వేదిక తలపెట్టిన దేశమును ప్రేమించుమన్నా గీతాలాపన ర్యాలీని నిట్‌ డైరెక్టర్‌ ఆచార్య టి శ్రీనివాసరావు జెండా ఊపి …

గ్యాస్‌పైపులైన్‌ నిర్మాణానికి ఏర్పాట్లు

ఖనాపురం: మండలంలోని 5 ప్రాంతాల్లో గ్యాస్‌ పైపులైన్‌ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు గుజరాత్‌ పెట్రోనెట్‌ లిమిటెడ్‌ అధికారి హెచ్‌వీఆర్‌ శర్మ తెలిపారు.