వరంగల్

జాకారంలో అటో బొల్తా-పది మందికి తీవ్రగాయలు

ములుగు: మండలంలోని జాకారం గ్రామ సమీపంలో అటో బొల్తా పడి పది మందికి తీవ్ర గాయాలయ్యాయి . ఇందులో ముగ్గురి పరిస్ధితి విషమంగా ఉంది క్షతగాత్రులను సమీప …

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

మద్దూరు: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాభివృద్దికి ప్రత్యేకంగా విద్యాహక్కు చట్టాన్ని రూపోందించినా. అమలు అస్తవ్యస్తంగా తయారైందిని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఎన్‌. కిష్టయ్య వెళ్లడించారు సభ్యత్వ నమోదు …

ఆర్టీఏ అధికారుల పేరుతో వసూళ్లు

వరంగల్‌: తొర్రూరు మండలం బొడ్లాడ వద్ద నలుగురు వ్యక్తులు ఆర్టీఏ అధికారుల పేరుతో వసూళ్ళకు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని …

40 టన్నుల అదనపు యూరియా మంజూరు

వరంగల్‌: యూరియా కొరత రైతులకు కన్నీళ్లు పెట్టిస్తోందని ఈటివీ ప్రసారం చేసిన కథనానికి అధికారులు స్పందించారు. ఖానాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా కొరతపై ఈటీవీ …

సెప్టెంబరు 17ను ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

దంతాళపల్లి: సెప్టెంబరు 17ను ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని భాజపా మండల పార్టీ అధ్యక్షులు సీహెచ్‌ మహేష్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. అదావారం జరిగిన విలేకరుల …

దంతాళపల్లిలో ఈ నెల 11,12తేదిల్లో స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాలు

నర్శింహులపేట :మండలంలోని దంతాళపల్లిలో ఈ నెల 11,12వ తేదిల్లో ప్రాథమికోన్నత పాఠశాల స్థాయి ఉపాధ్యాయుల స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంఈవో ఎం.బుచ్చయ్య తెలిపారు. 11న తెలుగు పండితులకు, …

12 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్న గ్రామస్థులు

రేగోండ: పోరగల్లి గ్రామానికి చెందిన డీలర్‌ రేషన్‌ భియ్యాన్ని నల్లమార్కెట్‌కు తరలిస్తుండగా గ్రామస్థులు పట్టుకున్నారు 12 క్వింటాళ్ల బియ్యాన్ని ట్రాలీలో నిన్న రాత్రి తరలిస్తుండగా గ్రామస్థులు దాడి …

నేచరాజుపల్లిలో రెండు రేషన్‌షాపుల సీజ్‌

నెల్లికుదురు: మండలంలోని నేచరాజుపల్లి గ్రామంలో రెండు రేషన్‌ దుకాణాలను రెవెన్యూ అధికారులు శనివారం సీజ్‌ చేశారు. ఎంఆర్‌ఐ బద్రూనాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం గ్రామం నుంచి పీడీఎస్‌ …

దాట్ల గ్రామంలో పౌరసరఫరాల శాఖ అధికారులు ఆధ్యర్యంలో సామాజిక తనిఖీలు

నర్సింహులు పెటమండలం దాట్ల గ్రామంలో పౌరసరఫరాల శాఖ అధికారులు ఆధ్యర్యంలో సామాజిక తనిఖీలు నిర్వహించారు గ్రామంలోని 36,37 షాపుల పరిధిలోని లభ్ధి దారుల ఇంటికి వెళ్లి రేషన్‌ …

దంతాలపల్లిలో విద్యార్థులకు వైద్య పరీక్షలు

నరసింహుల పేట: మండలంలోని దంతాలపల్లిలోని గిరిజన వసతి గృహసంక్షేమ పాఠశాలలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు వారికి ఉచితంగా మందులు పంపీణీ చెసినట్లు పీహెచ్‌సీ వైద్యుడు రాజు తెలిపారు …