వరంగల్

ఈ నెల 25 వరకు ఇంటర్‌ పరీక్ష ఫీజు గడువు

విద్యారణ్యపురి: వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఇంటర్మిడియట్‌ రెండో సంవత్సరం పరీక్షలు రాసే విద్యార్థులు అపరాధ రుసుం లేకుండా ఈ నెల 25వ తేదిలోగా ఫీజు చెల్లించవచ్చని …

ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతి

మద్దూరు:మండలంలోని కొండాపూర్‌ గ్రామానికి చెందిన పేరాల కౌసల్య(75) అనే వృద్ధురాలు ఇంటి సమీపంలోని బావిలో ప్రమాదవశాత్తూ కాలుజారి బావిలోపడి మృతిచెందినది.

సీజనల్‌ వ్యాధులు ఎక్కువయ్యాయి: వరంగల్‌ కలెక్టర్‌

వరంగల్‌: జిల్లాలో గతంతో పోలీస్తే సీజనల్‌ వ్యాధులు ఎక్కువయ్యాయని కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా తెలియజేశారు. అయితే సాధారణ జ్వరాలన్నీ డెంగీ జ్వరాలన్నీ డెంగీ జ్వరాలు కావని, ప్రైవేటు …

కాకతీయ యూనివర్శిటీ పరిధిలో రేపు జరిగే పరిక్షలు వాయిదా:రిజిష్టర్‌

వరంగల్‌: దేశవ్యాప్త బంద్‌ కారణంగా కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో గురువారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు యూనివర్శిటీ రిజిష్టర్‌ తెలిపారు. త్వరలో కొత్త షెడ్యుల్‌ విడుదల …

ఎంజీఎంలో ముగ్గురు చిన్నారులు మృతి

వరంగల్‌: ఎంజీఎంలో శిశు మరణాలు కొనసాగుతున్నాయి. ఆసుపత్రి పిల్లల విభాగంలో చికిత్స  పొందుతూ కవలలతోపాటు మరో చిన్నారి మృతి చెందింది. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ …

విత్తనాలకోసం బారులు తీరిన రైతులు

వరంగల్‌: తొర్రూరు, మహబూబాబాద్‌, నెల్లికుదురులలో వేరుశెనగా విత్తనాల కోసం రైతులు బారులు తీశారు. రైతుకు బస్తా చొప్పున పోలీసుల సమక్షంలో వ్యవసాయశాఖ అధికారులు టోకెన్లు ఇస్తున్నారు.

కూతురుతో సహ తల్లి ఆత్మహత్యాయత్నం

వరంగల్‌: కొత్తగూడ మండలం రాజిరెడ్డిపల్లెలో కుటుంబకలహాలతో తల్లి, కూతుళ్లు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో కూతురు మృతి చెందగా, తల్లి పరిస్థితి  విషమంగా ఉంది. కుటుంబసభ్యులు ఆమెను …

రాజిరెడ్డిపల్లెలో కూతురుతో కలిసి తల్లి అత్మహత్యాయత్నం

వరంగల్‌: కోత్తగూడమండలం రాజిరెడ్డిపల్లెలో కుటుంబకలహలతో తత్లి కూతుళ్లు అత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో కూతురు మృతి చెందగా, తల్లి పరిస్థితి విషమంగా ఉంది కుటుంబసభ్యులు అమెను ఎంజీఎం …

వికాలంగుల రిలే నిరాహర దీక్షలు

మహదేవ్‌పూర్‌ తహసీల్ధార్‌ కార్యలయంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్వర్యంలో మూడు రోజుల రిలే నిరాహర దీక్షలను ప్రారంభించారు. గ్రామ పంచాయితీ నుంచి పార్లమెంట్‌ వరకు రాజ్యధికారం …

రేపోని గ్రామంలో శ్రమదానం

నర్సింహుల పేట: రేపోని గ్రామంలో బాలవికాస్‌ అధ్వర్యంలో ఈ రోజు మహిళలు శ్రమదానం చేశారు. మురుగునీటి కాల్వల్లో పేరుకున్న చెత్తను తోలగించి పరిసరాల పరిశుభ్రతప, పారిశుద్ధ్యంపై గ్రామస్తులకు …