వరంగల్

హనుమకొండ జిల్లా ప్రతినిధి జనంసాక్షి:-(అలుగు రమేష్)

ప్రభుత్వ పాఠశాలను విస్మరిస్తున్న ప్రభుత్వం. యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మాలోత్ రాజేష్ నాయక్. హనుమకొండ జిల్లా ప్రతినిధి జనంసాక్షి ఆగస్టు22:- హనుమకొండ జిల్లా లో సోమవారం రోజున …

రాజస్థాన్ దళిత బాలుడు ఇంద్ర కుమార్ మెక్వాల్ హత్యకు నిరసనగా ప్రజాప్రదర్శన నిరసన ర్యాలీ

జనం సాక్షి: నర్సంపేట రాజస్థాన్ లో జరిగిన ఇంద్ర కుమార్ మెగ్వాల్  హత్యను నిరసిస్తూ ప్రజా ప్రదర్శన నిరసన ర్యాలీకి ముఖ్య అతిథులుగా వచ్చిన దళిత రత్నా …

వరంగల్ లో భారీ త్రివర్ణ పతాకం తో ర్యాలీ..

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 22(జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 15 రోజులపాటు చేపట్టిన స్వాతంత్ర్య భారత 75 వ వజ్రోత్సవాల ముగింపు లో భాగంగా …

నెేడు విద్య సంస్థల బంద్ ను విజయవంతం చేయాలి

 వరంగల్ ఈస్ట్, ఆగస్టు 21(జనం సాక్షి)   విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయాలని  వరంగల్ తూర్పు  కొ ఆర్డినేటర్  ఈర్ల  కుమార్ మాదిగా అన్నారు. వరంగల్ …

సిద్ధి వెంకటేశ్వర్ల మరణం సిపిఐ కి తీరని లోటు

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 21(జనం సాక్షి) కామ్రేడ్ సిద్ది వెంకటేశ్వర్లు గారి మరణం సిపిఐ పార్టీకి తీరని లోటు సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి …

విద్యుత్ శాఖలో ఉదయించిన అవినీతి రవికిరణం.

ఆయన వలలో సన్నకారు రైతులు – గిరివికాస్ లబ్ధిదారుల నుండి అధికంగా డబ్బులు వసూలు.. – ఇంకా 40 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్. – అమాయక …

కామ్రేడ్ సిద్ది వెంకటేశ్వర్లకు జోహార్లు

పినపాక నియోజకవర్గం ఆగస్టు 22 (జనం సాక్షి):సి పీ ఐ రాష్ట్ర నేత సిద్ది వెంకటేశ్వర్లు మరణం పార్టీకి తీరని లోటని సిపిఐ రాష్ట్ర కార్య వర్గ …

వ్యవసాయ బావిలో దూకి మహిళ ఆత్మహత్య

ఖానాపూర్ రూరల్ 21 ఆగష్టు (జనం సాక్షి): వ్యవసాయ బావి లో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖానాపూర్ మండలం లోని సతనపెల్లి గ్రామంలో శనివారం రాత్రి …

లెనిన్ నగర్ లో ఘనంగా పోచమ్మ తల్లి ప్రతిష్టాపన

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 21(జనం సాక్షి)    42 వ డివిజన్ లెనిన్ నగర్ లో స్థానిక అభివృద్ధికి కమిటీ ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి నూతన బాల …

కనీస వేతనం 26,000 అమలు చేయాలి

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 21(జనం సాక్షి) కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏఐటీయూసీ 3వ మహాసభలు ఆదివారం రోజున ముఖ్య అతిధి గా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రెసిడెంట్ …