సిద్దిపేట

అడ్డగోలుగా మట్టి తవ్వకాలు,పట్టించుకోని సిబ్బంది

దౌల్తాబాద్, జూలై 7, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల పరిధిలోని సూరంపల్లి గ్రామంలో గల కొత్త కుంట లో నుండి అక్రమ మట్టి తవ్వకాలు ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నాయి. …

దుబ్బాక కు నాలుగు రోజుల్లో మరో కొత్త అంబులెన్స్

దుబ్బాక 07, జూలై ( జనం సాక్షి ) దుబ్బాక మండలంలో అత్యవసర సేవలు అందించడానికి కొత్త అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ (ఐ సి యు) అంబులెన్స్ …

ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 03,ముగ్గురికి 6,000 జరిమానా.

.  మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తి అనుబంబు కంటే డేంజరస్ – సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ యం.రామకృష్ణ సిద్దిపేట బ్యూరో 06, జూలై ( జనం …

సర్వాయి పాపన్న విగ్రహా నిర్మాణానికి భూమి పూజ

చేర్యాల (జనంసాక్షి) జులై 06 : సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహా ప్రతష్ఠాపన కోసం బుధవారం వీరన్నపేట గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ కొండపాక …

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలు..

  చేర్యాల (జనంసాక్షి) జులై 06 : బాబు జగ్జీవన్ రామ్ స్పూర్తితో ముందుకు సాగాలని ఎమ్మార్పీఎస్ టీఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు భూమిగారి రాజేందర్ మాదిగ …

పచ్చి రొట్టె,ఎరువుల ఉపయోగాలపై అవగాహన :ఏ ఓ గోవిందరాజులు.

దౌల్తాబాద్ మండల పరిధిలో శేరిపల్లి బందారం గ్రామం లో పచ్చి రొట్టె, ఎరువుల ఉపయోగలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన వ్యవసాయ అధికారులు.పచ్చని ఎరువులు నేల సంతాన ఉత్పత్తి …

అమ్మ నాన్న లేని చిన్నారులకు చేయూతనందించిన మంజులరెడ్డి

హుస్నాబాద్ రూరల్ జూలై 05(జనంసాక్షి) పట్టణంలోని ఆరెపల్లి వార్డ్ కు చెందిన చిన్నారులు కత్తుల మహేష్, రమేష్ వీరి తల్లిదండ్రులు కీ శే కత్తుల లచ్చవ్వ, కీ …

దౌల్తాబాద్ లో భారీ వర్షం

దౌల్తాబాద్ మండల కేంద్రంలో సాయంత్రం ఐదు గంటల సమయంలో భారీ వర్షం కురిసింది భారీ వర్షం పడడంతో రైతులు వర్షం వ్యక్తం చేస్తూ బోర్ల వద్ద వరి …

చేర్యాలను రెవెన్యూ డివిజన్ సాధించేంతవరకు ఉద్యమం

సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా,వినతి – సీపీఎం, సీపీఐ నేతలు ఆముదాల మల్లారెడ్డి, అందె అశోక్ చేర్యాల (జనంసాక్షి) జులై 05 : …

ఫౌల్ట్రి రైతుపై కేసు నమోదు

ఒప్పందం ప్రకారం తమ కంపెనీకి అమ్మాల్సిన బాయిలర్ కోళ్లను పౌల్ట్రీ రైతు బయటి వ్యక్తులకు అక్రమంగా అమ్ముకుంటున్నాడని సుగుణ పౌల్ట్రీ ఫామ్ యాజమాన్యం సోమవారం రోజున స్థానిక …