అంతర్జాతీయం

గట్టెక్కిన థెరెసా మే ప్రభుత్వం

– వీగిపోయిన అవిశ్వాస తీర్మానం – 19ఓట్ల తేడాతో గెలుపొందిన కన్జర్వేటివ్‌ ప్రభుత్వం లండన్‌,జనవరి17(జ‌నంసాక్షి): బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెకారు. బ్రిటన్‌ …

ఇరాన్‌లో కూలిన సైనిక విమానం

– 10మంది మృతి తెహ్రాన్‌, జనవరి14(జ‌నంసాక్షి) : ఇరాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.. సైనిక విమానం కూలి 10మంది మృతిచెందిన విషాధ ఘటన చోటు చేసుకుంది.. …

టర్కీని ఆర్థికంగా నాశనం చేస్తాం!

– కుర్దు దళాలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం – హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వాషింగ్టన్‌, జనవరి14(జ‌నంసాక్షి) : సిరియాలో అమెరికా మద్దతు ఉన్న కుర్దు …

పాక్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నా

– ఆదేశ ప్రధానితో త్వరలోనే సమావేశమవుతా – అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వాషింగ్టన్‌, జనవరి3(జ‌నంసాక్షి) : పాకిస్థాన్‌ నూతన ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో త్వరలోనే సమావేశమవుతానని, పాక్‌తో …

మేఘాలయ చేరుకున్న రెస్క్యూ సిబ్బంది

నీటిని తోడే పనిలో హైపవర్‌ ఇంజన్లు గువహటి,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):  మేఘాలయలోని జయంతియా బొగ్గుగనుల్లో చిక్కుకుపోయిన 15మంది కార్మికులను కాపాడేందుకు ఒడిశా నుంచి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది ఈరోజు మధ్యాహ్నానికి …

మంచుతో అమెరికాలో ముగ్గురు మృతి

కార్యాలయాలు, పాఠశాలలకు సెలవులు షికాగో,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):  అమెరికాలో భారీగా కురుస్తున్న మంచు, ఈదురు గాలుల వల్ల ముగ్గురు మృతి చెందారు. మంచు కారణంగా గత కొన్ని రోజులుగా పాఠశాలలకు, …

డిమాండ్‌ సాధనకు వినూత్న ఆందోళన

రక్తదానంతో నిరసన చేస్తున్న వైద్యులు ఇంఫాల్‌,డిసెంబర్‌29(ఆర్‌ఎన్‌ఎ):  డిమాండ్లను నెరవేర్చుకోవడానికి ప్రతిపక్షాలు, ఉద్యోగులు, ప్రజలు ఏదో ఒక రకంగా ప్రభుత్వం విూద నిరసన చేపట్టడం చూస్తూనే ఉంటాం. అయితే …

ఈజిప్టులో భద్రతాదళాల వేట

40 మంది ఉగ్రవాదులు హతం కైరో,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): ఈజిప్టులోని గీజా పిరమిడ్లను చూసేందుకు వచ్చిన పర్యాటకులపై టెర్రరిస్టులు జరిపిన బాంబుదాడిలో నలుగురు మరణించిన నేపథ్యంలో అప్రమత్తమైన ఈజిప్టు అధికారులు …

ఫిలిప్పిన్స్‌లో భూకంపం

– ఫసిఫిక్‌ తీరంలో సునావిూ హెచ్చరికలు – వణికిపోతున్న తీర ప్రాంతాల ప్రజలు ఫిలిప్పిన్స్‌, డిసెంబర్‌29 (జ‌నంసాక్షి) : ఫిలిప్పీన్స్‌లో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. …

కాబూల్‌లో ఉగ్రవాదుల దుశ్చర్య

– ప్రభుత్వ కార్యాలయ భవనంలో కాల్పులు జరిపిన ముష్కరులు – 43మంది మృతి, మరో పదిమందికి గాయాలు కాబూల్‌, డిసెంబర్‌25(జ‌నంసాక్షి) : అఫ్గాన్‌ రాజధాని కాబూల్‌లో ఉగ్రవాదులు …