అంతర్జాతీయం

డ్రాగన్‌ దిగుమతులపై ట్రంప్‌ సుంకం

వాణిజ్య యుద్ధానికి దారితీస్తాయంటున్న నిపుణులు అమెరికా, జూన్‌15(జ‌నం సాక్షి ) : చైనా దిగుమతులపై సుంకం విధించేందుకు ట్రంప్‌ సర్కార్‌ సిద్ధమైంది. ఇదే జరిగితే రెండు అతిపెద్ద …

పాకిస్థాన్‌ తాలిబన్‌ చీఫ్‌ మౌలానా ఫజ్లుల్లా హతం

మలాలాపై కాల్పు జరిపిన  ఉగ్రవాది కాల్చివేత వెల్లడించిన అమెరికా దళాలు వాషింగ్టన్‌, జూన్‌15(జ‌నం సాక్షి ) : అఫ్గానిస్థాన్‌లోని తూర్పు కునార్‌ ప్రావిన్స్‌లో అమెరికా దళాలు జరిపిన …

దిగ్గజ కంపెనీ తొలి సీఎఫ్‌వోగా దివ్య రికార్డు

జనంసాక్షి: భారత మహిళకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది.  అమెరికాకు చెందిన అతిపెద్ద కార్ల కంపెనీ జనరల్‌ మోటార్స్‌ (GM)కు  చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ ( CFO …

అమెరికా డ్రోన్‌ దాడిలో పాకిస్థాన్‌ ఉగ్రవాది తాలిబన్‌ చీఫ్‌ మౌలానా ఫజ్లుల్లా హతం!

వాషింగ్టన్‌: అఫ్గానిస్థాన్‌లోని తూర్పు కునార్‌ ప్రావిన్స్‌లో అమెరికా దళాలు జరిపిన డ్రోన్‌ దాడిలో మలాలాను కాల్చిన ఉగ్రవాది పాకిస్థాన్‌ తాలిబన్‌ చీఫ్‌ మౌలానా ఫజ్లుల్లా హతమైనట్లు తెలుస్తోంది. …

అమెరికాలో సెక్స్‌ రాకెట్‌ గుట్టురట్టు

టాలీవుడ్‌ నటీమణులతో వ్యభిచారం నిర్వహిస్తున్న తెలుగు దంపతులు అదుపులోకి తీసుకున్న అమెరికన్‌ పోలీసులు వాషింగ్‌టన్‌, జూన్‌14(జ‌నం సాక్షి) : అమెరికాలో టాలీవుడ్‌ నటీమణులతో వ్యభిచారం నిర్వహిస్తున్న హైలెవల్‌ …

లండన్‌ నుంచి బ్రసెల్స్‌ కు నీరవ్‌ మోదీ!

ఇంటర్‌పోల్‌ అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న నీరవ్‌ లండన్‌, జూన్‌14(జ‌నం సాక్షి) : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ స్కామ్‌ ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ లండన్‌ …

సంపూర్ణ అణు నిరాయుధీకరణ జరిగితేనే.. 

ఆర్థిక ఆంక్షలను ఎత్తివేస్తాం స్పష్టం చేసిన అమెరికా సియోల్‌, జూన్‌14(జ‌నం సాక్షి) : సంపూర్ణ అణు నిరాయుధీకరణ జరిగిన తర్వాతనే ఉత్తర కొరియాపై ఆర్థిక ఆంక్షలను ఎత్తివేస్తామని …

భారత్‌కు అపాచీ హెలికాప్టర్లు

ఆరింటిని విక్రయానికి అమెరికా ఆమోదం 930 మిలియన్‌ డాలర్లకు ఒప్పందం వాషింగ్టన్‌, జూన్‌13(జ‌నం సాక్షి) : భారత సైన్యానికి ఆరు అత్యాధునిక అపాచీ యుద్ధ హెలికాప్టర్లను విక్రయించేందుకు …

బీస్ట్‌ కారును కిమ్‌కు చూపించిన ట్రంప్‌

సింగపూర్‌,జూన్‌12(జ‌నం సాక్షి): సింగపూర్‌లో జరిగిన కిమ్‌ాట్రంప్‌ భేటీలో ఓ ఘట్టాన్ని ప్రపంచం సంభ్రమాశ్చర్యాలతో చూసింది. అమెరికా అధ్యక్షుడి కారు ‘బీస్ట్‌’కు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన వాహనంగా పేరుంది. …

ఓల్గానదిలో రెండు పడవలు ఢీ: 11మంది మృతి

మాస్కో,జూన్‌12(జ‌నం సాక్షి ):రష్యాలోని ఓల్గా నదిలో రెండు పడవలు ప్రమాదశాత్తు ఢీకొన్నాయి. 16 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ ఎదురుగా ఉన్న మరో పడవ వైపు వేగంగా …