జాతీయం

ఢిల్లీలో గవర్నర్‌

న్యూఢిల్లీ: రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ఢిల్లీలో మకాం వేశారు. ఎయిమ్స్‌లో చికిత్స పొదుతున్న తమ సమీపబంధువును పరామర్శించడానికే ఆయన ఢిల్లీకి వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ …

ఢిల్లీ మెట్రో రైల్‌ లో ప్రయాణించిన రాష్ట్రపతి

ఢిల్లీ: భారత రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ తొలిసారిగా ఢిల్లీ మెట్రో రైల్‌లో ప్రయాణించారు. ఢిల్లీ మెట్రో స్టేషన్‌ను సందర్శించిన తర్వాత ఉద్యోగభవన్‌ నుంచి సుల్తాన్‌పురి వరకూ మెట్రో రైలులో …

కర్నాటకలో నాయకత్వం మార్పునకు అధిష్టానం మొగ్గు

సదానంద ఔట్‌.. షెట్టర్‌ ఇన్‌ 11న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం న్యూఢిల్లీ, జూలై 7 (జనంసాక్షి): కర్నాటకలో నాయకత్వం మార్పునకు రంగం సిద్ధమైంది. మాజీ మంత్రి …

అన్నా బృందానికి అనుమతి

ఢిల్లీ: జంతర్‌మంతర్‌ వద్ద నిరవధిక నిరశన దీక్ష చేపట్టడానికి ఎట్ల కేలకు అన్నాబృందానికి ఢిల్లీ పోలీసులు అనుమతి లభించింది రెండు రోజుల క్రితం అనుమతి నిరాకరించిన పోలీసులు …

మంత్రి పొన్నాలకు సుప్రీంలో చుక్కెదురు

పిటీషన్‌ కొట్టివేత.. కోర్టు సమయం వృథా చేసినందుకు పదివేలు జరిమానా న్యూఢిల్లీ, జూలై 6 (జనంసాక్షి): ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు సుప్రీంకోర్టులో శుక్రవారం నాడు …

సుప్రీంలో మాయావతికి ఊరట

సాక్ష్యాధారాలు లేవని అక్రమాస్తుల కేసు కొట్టివేత న్యూఢిల్లీ, జూలై 6 (జనంసాక్షి): ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్య మంత్రి, బిఎస్పీ ఛీఫ్‌ మాయా వతికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. …

‘అమ్మ’లకు ఆహ్వానం పలుకుతున్న కార్పొరేట్‌ సంస్థలు

బెంగళూరు, జూలై 6: సృష్టిలో తియ్యనైన పదం ‘అమ్మ’. మాతృత్వం కోసం మహిళ అన్నింటినీ త్యాగం చేస్తోంది. నేడు నెలకొన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చన్నీళ్లకు వేణ్ణిల్లు …

పునరుజ్జీవానికి సంక్షేమ మంత్రం

ఆలస్యంగా కళ్లు తెరచిన అధికార పార్టీ హైదరాబాద్‌, జూలై 5 (జనంసాక్షి): రాష్ట్రంలో 2014లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విజయం కోసం పార్టీని పునరుజ్జీవింపజేసేందుకు కులం, మంతం …

అస్సాంలో తగ్గిన వరద ప్రభావం

గువాహతి, జూలై 5 (జనంసాక్షి): అస్సాంలో వరద పరిస్థితి మెరుగైంది. అంటే బ్రహ్మపుత్ర, ఉప నదుల ప్రవాహ ఉధృతి తగ్గింది. నదీజలాల ప్రవాహం సాధారణంగా ఉంది. అయితే …

రైతాంగాన్ని ఆదుకోండి

శరద్‌ పవార్‌కు విజయమ్మ వినతి న్యూఢిల్లీ,జూలై 5 (జనంసాక్షి): తీవ్ర ఇబ్బందులలో ఉన్న రైతులను ఆదుకోవాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైఎస్‌ …